Tuesday 18 December 2012

తాలిబాన్ల రాజ్యాంగం బెటరేమో

నిన్న న్యూఢిల్లీలో పారామెడికల్ విద్యార్ది పై
 జరిగిన అకృత్యానికి కారణమయిన కీచకులకు
తాలిబాన్ లు అమలుపరచిన శిక్షని అమలుపరిస్తే
బాగుంటుందేమో....

పది మంది ముందు తప్పు చేసిన నేరస్దులను
తాలిబాన్లు పబ్లిక్ గా దయదక్షిణాలు లేకుండా అతి
కిరాతకంగా చంపినప్పుడు అయ్యో పాపం అని
అనిపించింది కాని...

నిజానికి దేశములో మరే ఆడపిల్లకి ఇంకొకసారి
ఇలాంటి దారుణం జరగకూడదంటే, అలాంటి
కీచకుల విషయములో తాలిబాన్ల  రాజ్యాంగం
 అమలు చేయడమే ఉత్తమం ఏమో.......

1 comment:

  1. I agree. All indians as a society, should be ashamed of this. This is what we became in 65 years. What a shame. And what katzu said is right, 90% of the indians are idiots.

    ReplyDelete