Friday 17 April 2015

పుస్తకాలయందు కల్తీ పుస్తకాలు వేరయా....



ఈనాడు వార్తపత్రిక ఎలా రాస్తుందంటే ఆంధ్ర ప్రదేశ్ ని ఒక్క చంద్రబాబునాయుడు మాత్రమే అభివృద్ధి చేయగలడనీ, అతను మాత్రమే రాష్ట్రాన్ని ఉన్నపళంగా సింగపూర్ లా చేసేస్తాడనిపించేలా వార్తలు రాస్తుంది.. ఎందుకంటే రామెజీరావుకి టి.డి.పి. విజన్ ఇంపొర్టట్ కాబట్టి.

అదే సాక్షి వార్తపత్రిక విషయానికి వచ్చేసరికి జగన్ ఒక దైవ దూతగా, రాష్టాన్ని, ప్రజలను కాపాడడానికి ఆ యేసు పంపిన ప్రత్యేక దూత అని ఇంకా ఏవోయో రాస్తుంది. దానికి కర్మ, కర్త, క్రియ అన్ని జగనే కాబట్టి.

ఇక టి.వి.9 వాడైతే రవిప్రకాశ్ కి ఏది రైటు అనిపిస్తే అది ఒప్పు గాను, ఏది రాంగు అనిపిస్తే అది రాంగుగాను అనిపిస్తుంది. అదే పద్దతి వారి దగ్గరకి వచ్చేసరికి వేరే విధంగా ఉంటుంది. ఎందుకంటే వారికి టి.ఆర్.పి.రేటింగు మాత్రమే ముఖ్యం కాబట్టి.

మంచి వక్త లేక అనుభవజ్ణుడ్ని ఎవరైనా మీ విజయరహస్యం ఏమిటని అడిగితే పుస్తకాలు చదవడం అని చాలా మంది చెపుతారు. అదీ నిజమే.  మనం పురాణాలైన, చరిత్రైనా, సైన్సు ఐనా మరేదైనా పుస్తకాలు చదవడం ద్వారానే తెలుసుకుంటున్నాము. ఆ చదివినదాన్నే గుర్తుపెట్టుకొని విజ్ణానం పెంచుకుంటున్నాము.  రాముడికి సీత ఏమవుతుంది అని అడిగితే బార్య అవుతుంది అని మనకి ఎలా తెలుసు? రామాయణం చదవడం వల్లనే కదా.. అలాగే మార్కిజం, కమ్యూనిజం ఇలా నానారకాల యిజాలు కూడా పుస్తకాలు చదవడం ద్వారానే తెలుసుకుంటున్నాము. మనకి ఏదైనా కొత్త విషయం తెలుసుకోగలుగుతున్నామంటే ఏదోక పుస్తకం చదవడం ద్వారానే.

ఆయితే పుస్తకాల్లో చదివినదంతా నిజమేనా అని అడిగితే అవునని, కాదని చెప్పే పరిస్దితిలో ప్రస్తుతం ఉన్నామనిపిస్తుంది నాకు. ఈ మధ్య వెలుగులోకి వచ్చిన కొన్ని సంఘటనలు చూస్తుంటే మెరిసేదంతా బంగారం కాదన్నట్టు, మనం చదివేదంతా నిజం కాదని అనిపిస్తుంది.  చరిత్రని వక్రీకరించి రాసిన చెత్తనే చదువుకొని అదే నిజమని అనుకొనే భ్రమల్లో ఉన్నాం.

స్వాతంత్రం వచ్చిన తర్వాత అత్యధిక కాలం పాటు అధికారంలో ఉన్న కాంగ్రెసు  ప్రభుత్వాలు ప్రాధమిక, మాధ్యమిక మరియు ఉన్నత విద్యా పాఠ్యంశాల్లో వాళ్ళ నాయకుల సోది తప్ప ఏదయినా విషయాన్ని చెప్పగలిగాయా.. డిగ్రీ పూర్తయిన తర్వాత వివిధ పుస్తకాలు , బయోగ్రఫి చదివిన తర్వాత, తూస్.. వీళ్ళ గురించా ఇంత గొప్పగా ఊహించుకున్నది అని ప్రతి ఒక్కడికి అనిపించకమానదు.  స్వాతంత్రం సిద్దించడంలో ఒక్క గాంధీ, నెహ్రూలకు మాత్రమే స్దానం ఉందన్నట్టుగా మన పిల్లల పాఠ్యపుస్తకాలు రూపొందించారు. చరిత్ర చెప్పినప్పుడు మంచి పనులు,చెడ్డ పనులు రెండూ మిళితం చేసి చెప్పాలి గానీ, మంచి పనులు మాత్రమే ముద్రించి మిగతావి ముద్రించకుండా ఉంటే తప్పులు దాచేయవచ్చు అనుకోవడమంతా తెలివితక్కువ పని ఇంకొకటి లేదని వీళ్ళకి అప్పుడు తెలియలేదా?

నేతాజీ సుభాశ్ చంద్రబోస్ మరణం గురించి తదనంతర పరిణామాల గురించి ఇప్పటికీ సరయిన సృష్టత లేదు.  సృష్టత ఇవ్వలేనంత దౌర్బగ్య పరిస్దితిలో ఉన్నాయనుకోవాలా మన ప్రభుత్వాలు? అలాగే లాల్ బహుదుర్ శాస్త్రి గారి అకస్మిక మరణం కూడా సృష్టత లేనిదే. నెహ్రూ గారు చేసిన మంచి పనులు చిన్నప్పుడే మా బుర్రల్లోకి ఎక్కించడానికి ప్రయత్నం చేసారు గానీ, ఆయన గారు చేసిన నిర్వాకాలు గురించి తెలిసినపుడు వాడంతా సన్నాసి ఇంకొకడు ఎవడైనా మన భారత దేశ చరిత్ర అంతా తిరగేసినా ఉంటాడని నేను అనుకోవడం లేదు.
పాలు యందు కల్తీ పాలు వేరయా అన్నట్టు పుస్తకాలయందు కల్తీ పుస్తకాలు వేరయా అని చెప్పాలి. చరిత్రని తమకు అనుకూలంగా మార్పులు చేసి, లేదా పూర్తిగా  మార్చివేసి సమాజంను తప్పుదోవ పట్టించడం అనేది ఈ నాటిది కాదు. క్రీస్తు మరణాంతరం నుండే అది మొదలయింది. క్రీస్తు మరణించిన 150 సం.రాల తర్వాత ఆయన జీవితంను పుస్తకరూపంలోకి తీసుకువస్తే, అది ఇన్నేళ్ళల్లో ఎన్ని వక్రీకరణలకు గురయిందో చరిత్రని అపౌహన పట్టిన వారికి అర్ద్రమవుతుంది. ఇప్పుడు కొత్తగా రామాయణం, భారతం లను కూడా వక్రీకరించి తమకు అనుకూలంగా మార్చుకొనే పనిలో కొన్ని హిందూ ధార్మిక సంఘాలు ప్రయత్నిస్తున్నాయన్న వార్తలు కలవరం కలిగిస్తున్నాయి.

క్రీస్తు పూర్వానికి ముందే నాగరికతతో అంగరంగ వైభవంగా వెలుగులు వెలిగిన పలు ప్రాంతాలు చరిత్రలో ఉన్నప్పట్టికీ, మేము పుట్టిన తర్వాతే నాగరికత అంటే ఏంటో ప్రపంచానికి తెలిసిందని సొల్లు కబుర్లు చెప్పే సన్నాసులు రాసే పుస్తకాలు ఇబ్బడిముబ్బడిగా విపణిలో ఉండడం మన దురదృష్టం అనుకోవాలి.

 ఒక పుస్తకం చదవాలి అని నిశ్చయించుకొన్నప్పుడు అందులో ఉన్న అంశాలు  నిజమైనవా, కాదా అని తెలుసుకోవడానికి వేరోక పుస్తకం మీద ఆధారపడవల్సిన ఖర్మ ఏర్పడింది. 

చంద్రబాబు నాయుడు గురించి రామోజీ రావు రాసే సొల్లు, జగన్ గురించి సాక్షి చెప్పే సొల్లు, రామాయణం గురించి రంగనాయకమ్మ రాసిన సొల్లు, నెహ్రూ గురించి మన పాఠ్యాంశాల్లో రాసిన సొల్లు చదువుతూ పోతే ఏది అసలో, ఏది చెత్తో తెలియని అయోమయంలో నాలాంటి వాడు ఎందుకు పనికిరాకుండా పోతాడు. నిజనిజాలతో వీళ్ళు ఎవరికీ పని లేదు. జస్ట్ వీళ్ళ పైత్యంను అంతా జనాల మీదకి వదలడమే తప్ప వేరే ఏమి లేదు.

ఇప్పుడంతా ఎలా ఉందంటే ఒక అబద్దాన్ని వంద సార్లు నిజమని చెపితే అదే నిజమని భావిస్తారట. అలా ఉంది ఇప్పుడు... అలా వంద అబద్దాల్ని వంద సార్లు కాదు కదా లక్ష సార్లు ఇల్లెక్కి మరీ అరుస్తున్నారు. 

 ఇందులో చెప్పింది చాలా తక్కువ.  ఇది మాత్రం అక్షరాలా సత్యం./.

చిత్ర సౌజన్యం: గూగుల్


123 comments:

  1. అవును , మొదట్లో నేను ఇలానే కన్ఫుస్ అయ్యాను , ఇప్పుడు వదిలేసాను .
    బయట అయితే పత్రికలు పార్టీల కరపత్రాలు అయిపోయాయి, బ్లాగుల్లో కూడా అదే జాడ్యం పట్టుకుంది .
    కమ్యూనిస్ట్ లు గోల బాగా ఎక్కువైపోయింది . చిరాగ్గా ఉంది .
    పనికొచ్చేవి రాసే బ్లాగులు రెండో మూడో ఉన్నాయి అంతే , మిగతా అంతా మేము ఎంత గోప్పవాల్లమో అని కీర్తిన్చుకోవడమే ..
    పత్రికలు లోనివి , బ్లాగుల్లో కి ఎక్కించే మహానుభావులకి నిజంగా నమస్కారాలు , వాళ్ళ ఓపిక కి . సొంతంగా రాయలేకపొతే వదిలేయోచ్చు కదా ఈ ఎత్తిపోతలు ఏంటో వాళ్లకి .

    ReplyDelete
  2. "వాడంతా సన్నాసి ఇంకొకడు ఎవడైనా మన భారత దేశ చరిత్ర అంతా తిరగేసినా ఉంటాడని నేను అనుకోవడం లేదు."

    అబ్బో బాగానే చెపారే! 'వాడు' ఎలా సన్నాసో కూడా చెప్పలేకపోయారా? రాముడు, కృష్ణుడి నేపధ్యంలో, వివేకానందుడి చుట్టపీకుళ్ళ నెపధ్యంలో ఒక్క 'వాడు'మాత్రమే అంత సన్నాసి అయ్యాడో వివరిస్తారా? 'వాడు'మాత్రమే చేసినది మీరు దేవుళ్ళుగా పరిగణించేవారు చెయ్యనిది ఏమిటో?

    "చరిత్ర చెప్పినప్పుడు మంచి పనులు,చెడ్డ పనులు రెండూ మిళితం చేసి చెప్పాలి గానీ, మంచి పనులు మాత్రమే ముద్రించి మిగతావి ముద్రించకుండా ఉంటే తప్పులు దాచేయవచ్చు అనుకోవడమంతా తెలివితక్కువ పని ఇంకొకటి లేదని వీళ్ళకి అప్పుడు తెలియలేదా?"

    ఏదీ... రాముడు లేదా కృష్ణుడు చేసిన చెడ్డపనులు మచ్చుకి రెండు చెప్పండి చూద్దాం. అలా చెప్పి లెంపలేసుకోని మతాన్ని మనం నెత్తినెట్టుకొని ఊరేగొచ్చు, అసలు దేవుళ్ళుగా పూజించబడేవాళ్ళే ప్రస్తుత చట్టాల ప్రకారం perfect కానప్పుడు, ఒక మనిషిని పట్టుకొని విమర్శించడం ఏమాత్రం సరైనపని? మరి మీ 'వాడు' పద ప్రయోగం ఏదేవుదిమీదో సేసేంత దమ్ము మీకు ఎందుకు లేకపోయింది?

    ReplyDelete
  3. రామోజి రావు కూడా కమ్యునిస్టే. కమ్యునిస్ట్ అబద్దాలను రాయటం అలవాటైపోయింది.

    ReplyDelete
  4. Anonymous 17 april 2015 at 10.05

    1. స్వాత్రంత్రం వచ్చిన తర్వాత నుండి ఇప్పటి వరకు భారతదేశ చరిత్రని ఒకసారి చదివిచూడండి. ఎవరి చర్యలు వలన దేశం నష్టపోయిందో తెలుస్తుంది...

    2. రాముడు, కృష్ణుడు చేసిన మంచిపనులు మాత్రమే పుస్తకాల్లో రాసివుంటే ఇపుడు యితర మతస్దులు, కమ్యూనిస్టులు, రంగనాయకమ్మ లాంటి వారు రామాయణాన్ని, భారతంను విమర్శించడానికి అవకాశం ఎక్కడ వుంటుంది చెప్పండి...మీరు గమనిస్తే రామాయణం, భారతం మంచి, చెడుల మిశ్రమంతో రాయబడి ఉంటుంది...

    ఫైనల్ గా
    నేను నెహ్రూను "వాడు’ అని సంభోదించడం మిమ్మల్ని భాదపెట్టినట్టుగా ఉంది. పద ప్రయెగం విషయంలో "వాడు"ని వాడకపోయి ఉండాల్సింది నేను... ఆయితే ఇంతకన్నా దారుణమైన పదప్రయెగాలు దేవుళ్ళు మీద కూడా చేయడం ఈ బ్లాగుల్లో చూసాన్నేను...
    ఆయితే ఇది చెప్పి నన్ను నేను సమర్దించుకోవడం మంచిది కాదు. పద ప్రయెగం విషయంలో వెనక్కి తగుచున్నాను గానీ, ఆయన చేసిన నిర్వాకాలు విషయంలో మాత్రం నా స్టాండ్ మీదే ఉన్నాను.

    ReplyDelete
  5. బాబూ... రాఘవా.... నెహ్రూ rool book follow అవ్వాలనుకున్నాడు (రాముడిలాగే). దానిక్కారణం కీర్తి కండూతి అనుకుంటే, అదే విషయాన్ని రాముడి విషయంలోకూడా మీరు చెప్పాల్సుంటుంది. నెహ్రూ చాలా పొరబాట్లుచేశాడనడంలో నేను మీతో ఏకీభవిస్తాను but I don't think they were intensional, he was played by his own morals and few powers . అంతమాత్రాన మన దౌర్భాగ్య స్థితికి మొత్తం నెహ్రూనే కారణమని అభిప్రాయపడడం తప్పు. మీరు RSS చరిత్రపాఠాలు నచ్చితే అది ఒక విషయం. అదొక్కటే correct perspective అనుకుంటే అది మరొక విషయం.

    రంగనాయకమ్మ చెప్పే రామాయణమేకాదు. నాకు చాగంటి చెప్పే రామాయణమూ నచ్చలేదు (మీరొక్కసారి చాగంటి చెప్పే రామాయణం విని మీకు ఎందుకు అది అంతగా నచ్చిందీ చెబితే సంతోషిస్తాను). వారెవరో దేవుళ్ళని అన్నారనికాదు. దేవుళ్ళు, మనుషులు ఒకేరకపు పనులు చేసినప్పుదు, ఒకరిని పూజించి ఎంకొకరిపై ఎందుకు తీవ్ర విమర్శలు చేస్తున్నారు? ఎందుకు ద్వంద్వ విలువలు పాటిస్తున్నారు అన్నదే నా ప్రశ్న.

    ReplyDelete
  6. నెహ్రూ పనులకి సమర్ధన కాదుకానీ. దేశం అంటే మీరు నివాసముంటున్న చెక్క అనిమాత్రమే అర్ధం కాదు. మొన్నటికి మొన్న కోస్తాంధ్ర ప్రజా ప్రతినిధులు ఈ దేశం మమ్మల్ని చిన్నచూపుచూస్తోంది, మేం విడిపోతాం అన్నారు గుర్తుందా? భారతదేసం ఏ కారణమూలెకుండా తెలుగు ప్రజలమీద వివక్షచూపించడం మొదలుపెట్టిందనుకోండి, తెలుగువాళ్ళు భేషుగ్గా దేశమ్నుండి విడిపోయి కొత్తరాజ్యం ఏర్పాటుకోసం పోరాటాలు చేస్తారు. అప్పుడు నెహ్రూ లాంటి rool book ఫాలో అయ్యే నేతలే మనకి వత్తసు వచ్చేది.

    ReplyDelete
  7. @Anonymous

    మీ సంభోదన బట్టి మీరు నా కన్నా పెద్దవారని భావిస్తున్నా. కాబట్టి నాకన్నా మీకు ఎక్కువే తెలిసి ఉంటుంది ఏ విషయమైనా..

    1. నెహ్రూ rool book follow అవ్వాలనుకున్నాడు (రాముడిలాగే). దానిక్కారణం కీర్తి కండూతి అనుకుంటే, అదే విషయాన్ని రాముడి విషయంలోకూడా మీరు చెప్పాల్సుంటుంది.

    రాముడు ఫాలో ఆయిన రూల్ బుక్ ప్రజాహితం, రాజ్యహితం ఉద్దేశించినది. ఒక రాజుగా ఏమి చేసినా ప్రజల కోణంలోను, న్యాయకోణంలోని ఆలోచించి చేసాడు. ప్రజల కోణంలో, న్యాయ కోణంలో ఆలోచించాడు కాబట్టే ప్రాణాతిపణంగా ప్రేమించిన భార్య సీతదేవిని అడవులకు పంపించాడు... రూల్ బుక్ ఫాలో అవడం అంటే ఇది...
    మరీ నెహ్రూ గారు ఫాలో ఆయిన రూల్ బుక్ ప్రజా హితం, రాజ్యహితం గాని చెప్పొచ్చా....అధునిక యుగంలో రూల్ బుక్ అంటే సింగపూర్ రూపకర్త లీ క్వాన్ యూ లా ఉండాలి. రూల్ బుక్ అనేది దేశ ప్రజలకు మేలు చేసేలా, అభివృద్దికి దోహదపడేలా ఉండాలి. అంతే కాని తన స్వంత అదర్శలతో తనకు తానే ఒక రూల్ బుక్ ని ఏర్పరచుకొని దాని ప్రకారం పోయారు అంటే అర్ద్రం లేనిది.... ప్రతీ నేత రూల్ బుక్ ఫాలో అవుతాడు.. కాకపోతే ఫాలో అయ్యే రూల్ బుక్ లోనే ఉంది మ్యాటరంతా.... నెహ్రూ గారు చాలా పొరబాట్లు చేసారని మీరే ఒప్పుకున్నారు.... అవన్నీ అతను ఎంచుకున్న రూల్ బుక్ లో లోపాలు వల్లే....

    2.మీరు RSS చరిత్రపాఠాలు నచ్చితే అది ఒక విషయం. అదొక్కటే correct perspective అనుకుంటే అది మరొక విషయం.
    నేను అసలు RSS చరిత్ర పాఠాలు చదవనే లేదు. కాబట్టి అదొక్కటే కరక్టా కాదా అనేది నేను చెప్పలేను.

    3.మీరొక్కసారి చాగంటి చెప్పే రామాయణం విని మీకు ఎందుకు అది అంతగా నచ్చిందీ చెబితే సంతోషిస్తాను.
    రామాయణం నాకు నచ్చిందీ అని నేనెక్కడ చెప్పలేదే....

    4.దేవుళ్ళు, మనుషులు ఒకేరకపు పనులు చేసినప్పుదు, ఒకరిని పూజించి ఎంకొకరిపై ఎందుకు తీవ్ర విమర్శలు చేస్తున్నారు? ఎందుకు ద్వంద్వ విలువలు పాటిస్తున్నారు అన్నదే నా ప్రశ్న.
    నెహ్రూ గారిని దేవుడి లెక్కన కలిపేసారన్న మాట. బాగుంది....

    ReplyDelete
  8. ఏమిటండీ ప్రజాహితం? శంబూక వధ వృత్త్తాంతం వినలేదా? శంబూకుడేం కానికార్యం చేశాడు కాబట్టి వాణ్ణి చంపాడు రాముడు? అమాయకురాలు సీతను అడవులపాలు చెయ్యడం ప్రజాహితమా? మీరే ఒక స్త్రీ అయ్యుంటే, మీ భర్త కేవలం సంఘమర్యాదకోసం మీకు divorce ఇస్తే మీరు మీభర్తని గౌరవిస్తారా? మీకో కూతురో, చెల్లెలో ఉంటే ఆమెని రాముడిలాంటివాడికిచ్చి పెళ్ళిచేస్తారా? నాకు తెలిసినంతవరకు రామాయణం కులవ్యవస్థని ప్రతిష్ఠించడానికి ప్రచారంలోనుంచబడింది.

    "రామాయణం నాకు నచ్చిందీ అని నేనెక్కడ చెప్పలేదే...."
    మీరునాకు నచ్చారు.

    నెహ్రూ దేవుడుకాదు. అలాగని దెయ్యమూకాదు. మనం ఇలా తగలడటానికి కారణం మన attitude తప్ప నెహ్రూ ఒక్కడే కారణం కాదు.

    ReplyDelete
  9. Brahmacharya, celibacy

    In 1906 Gandhi, although married and a father, vowed to abstain from sexual relations. In the 1940s, in his mid-seventies, he brought his grandniece Manubehn to sleep naked in his bed as part of a spiritual experiment in which Gandhi could test himself as a "brahmachari". Several other young women and girls also sometimes shared his bed as part of his experiments.[211] Gandhi's behaviour was widely discussed and criticised by family members and leading politicians, including Nehru. Some members of his staff resigned, including two editors of his newspaper who left after refusing to print parts of Gandhi's sermons dealing with his sleeping arrangements. But Gandhi said that if he wouldn't let Manu sleep with him, it would be a sign of weakness.[212]....Source wiki pedia.".NEHRU mata emo gani GANDHI chesina panulu ivi."MAHATMUDU .LOL

    ReplyDelete
  10. First of all... బ్రహ్మచర్యం అంటే celebacy కాదు. Promiscuity అనేది హైందవ ధర్మంలో నేరం కాదు (We are the ppl who gave Kamasutra to the world). Dear anon మీరు చెబుతున్న నీతి catholic-ish. అది అసాధ్యమని అనేకమార్లు ఋజువైనది.

    సుదర్శన చక్రాన్ని కనీసం పైకెత్తగలిగినవాడు బ్రహ్మచారి అయ్య్`ఉండాలని భారతగాధ చెబుతున్నది. బ్రహ్మచర్యమనగా అనుక్షణం బ్రహ్మజ్ఞానముతో చరించడం. తానే బ్రహ్మమన్న్న ఎఱుక కలిగుండటం.

    ReplyDelete
  11. 'First of all. Promiscuity అనేది హైందవ ధర్మంలో నేరం కాదు"...abba cha?ఎవురు బాబూ ఆ మాట సేప్పిందీ ?గాంధీ గారు తన బ్రహ్మచర్యాన్ని పరీక్షించుకోవడానికి ఆడవాళ్ళని ,అందులోనూ,మనవరాలిని నగ్నం గా పక్కన పడుక్కోపెట్టుకుంటే అది నీత?మరి అదే పని గవర్నర్N.D.Ttivari చేస్తే నేరం ఎందుకయ్యింది?చానల్స్ ఎందుకు గోల చేసాయి?అది మన హిందూ ధర్మం అని వూరుకోవచ్చు గా?

    ReplyDelete
  12. నీ వెర్రి వాగుడికి వేమురి రాధాకృష్ణ జవాబివ్వగలడు. వాడి దగ్గరకెళ్ళి అడుగు తివారి చేసినదానిని హిందూ ధర్మం అని ఎందుకు వదిలేయలేదు అని?

    ReplyDelete
  13. సహోదరనామకా!


    నాతో జెప్పింతువేమయ్యా? దశరధుడు, వ్యాసుడు సమవయస్కులతోనే నిదురించినారా? వావివరుసల పట్టింపున్నదనుకొన్నప్పుడు శివుడు ఆదిశక్తితో ఏలకూడినాడబ్బా?

    ReplyDelete
    Replies
    1. నువ్వ్వు చెప్పేది అర్థమయ్యింది. కొంతమంది వెధవలు ఇలాంటి ఎర్రి ప్రశ్నలు హిందూవులను అడుగుతారు. నీక్కిష్టం లేకపోతే నీకునచ్చిందాంట్లోపోయి గుళ్ళిచ్చుకో! అక్కడ ఎనిమిదేళ్ళ వారిని పెళ్ళి చేసుకొవచ్చు.

      Delete
    2. మళ్ళీ పొరబడ్డావు సోదరా.... ఎనిమిదేళ్ళుకాదు. ఆరేళ్ళు. ఆ పిల్లతో sex చేయడానికి సరైనవయసు తొమ్మిదేళ్ళని అమ్మహానుభావుడు, ముప్పదేళ్ళ ఆదర్శపురుషుడు అభిప్రాయపడ్డాడు. అలాంటి వెధవలను నేను సమర్ధించడినటుల నీవెందులకనుకొనుచుంటివయ్యా?


      "అష్టవర్షేత్ భవేత్ కన్య పుత్రితాం పాలితామయ:" అని కన్యాదాత పెళ్ళిలో పలికే పలికలకు నీకు అర్ధం తెలుసునటయా? ఆడపిల్లలను commoditiesగా భావించే 'ఇది' ఒక్క అరబిక్ మతానికేకాదు, భారతీయమతానికీ వర్తిస్తుంది.

      Delete
  14. అక్రమ సంబంధాలు పెట్టుకునేవాళ్ళు ,హత్యలు చేయించేవాళ్ళు మన నాయకులవడం మన దౌర్భాగ్యం

    ReplyDelete
  15. Anonymous in above conversation was "Niharika" :)
    Just by observing kind of writing skill...
    It's my prediction

    -Narsimha K

    ReplyDelete
  16. This comment has been removed by the author.

    ReplyDelete
  17. This comment has been removed by the author.

    ReplyDelete
  18. నెహ్రూ రూల్ బుక్ ఫాలో అయ్యాడంత్టున్న అనామకం గారు యే రూల్ బుక్ ఫాలో అయ్యాడో వివరించగలరా?

    చైనా సైన్యసన్నాహాలు కూడా చేసుకుని ఒకవైపునుంచి దాడికి దిగే క్షణాల ముందు కూడా "చైనా మనమీద యుధ్ధం చెయ్యటమా,నెవ్వర్?" అని పసితనం ప్రకటించటం యే రూల్ బుక్కులో ఉందో!

    ఆర్ధికశాస్త్రం లోతులు తెలిసిన వాళ్ళే తప్పులు చేసే అవకాశం ఉన ప్రణాలికా రచనని గవ్వలిసిరే మహలనోబిస్సుకి అప్పజెప్పటం,అదీ ఇతరదేశస్థులంతా మాకొద్దు బాబో అని వొదిలేసుకుంటున్న దసలో నెత్తికి తగిలించుకోవతం యే రూలుబుక్కులో ఉందో చెప్తారా?సరిగ్గా యేడాది అటూ ఇటూగా స్వతంత్రం తెచ్చుకున్న మిగతా దేశాల యెదుగుదలనీ మనదేశపు యెదుగుదలనీ మీరు నిక్కచ్చిగా పోల్చినా తనేదయినా రూలుబుక్కు ఫాలో అయిఉంటే ఆ రూలుబుక్కు యెంత గొప్పదో తెలుస్తుంది!

    చరిత్ర చదవాలని సుభాషితాలు చెప్పడం వరకూ బాగుంది.నిజాలు తెలుసుకోవడం కోసం చరిత్ర చదవాలనుకుంటే యెవరు వద్దంటారు?నేను "డిస్కవరీ ఆఫ్ ఇండియా" పూర్తిగా చదివాను.విదెశీయులైన వారు,అదీ మూకుమ్మడి దొమ్మీ యుద్ధాల సంస్కృతిలో గెలిచిన నగరాల్ని పరమభయానకంగా దహించిపారేసిన చెంఘిజ్ ఖాన్ తామర్లేన్ లాంటివాళ్ళలో గొప్ప నాయకత్వ లక్షణాలు చూసి ఒళ్ళు మర్చిపోయి పొగిడిన వాడు శివాజీ మహరాజ్ గురించి గానీ మాహారాణా ప్రతాప రుద్రుడి గురించి గానీ పట్టుమని పది ప్రశంసావాక్యాలు రాయలేక పోయాడు - తప్పులు మాత్రం చెప్పాడు నిష్పాక్షికత అనే ముసుగులో!

    వాడొక దేశభక్తుడు?వాడిని విమర్సిస్తే తట్టుకోలేని అభిమానులు?
    యే చరిత్ర చదవాలి?పడాల రామారావు గారి "స్వతంతర భారత సమర వీరుల చరిత్ర" చదివాను." ఆంధ్రుల సంస్కృతి - చరిత్ర" చదివాను.రాహుల్ సాంకృత్యాయన్ రాసిన "వోల్గా సే గంగ" చదివాను.ఇంతకన్నా ఈ దేశం గురించి కొత్తగా చెప్పే చరిత్ర పుస్తకాలు యేమి ఉన్నాయి?

    నెహ్రూ రూలుబుక్కు గురించి చెప్పుకోవడానికి రాముణ్ణెందుకు లాగటం దురద కాకపోతే?అయినా రాముణ్ణీ సీతనీ అన్యాపదేశంగా అవమానించే వాళ్లలో యేదో ఒక అనైతికత ఉండటం యాదృచ్చికం కాదేమో!అక్కడ రాముడూ సీతా పవిత్రంగా కనబడుతుంటే తమలోని అపవిత్రత తమని చీకాకుకి గురిచెయ్యడం వల్ల "తొక్కలో పవిత్రత,ఆ రాముడూ సీతా మాత్రం పవిత్రులా యేంటి?వాళ్లలోనూ తప్పులున్నాయిగా!నేను కనిపెట్టేశానుగా." అని సంబరపడుతూ వాళ్లనే బద్నాం చేసే "అగ్రెసివ్ షీల్దింగ్ మెకానిజం" అయి ఉండటానికీ ఆస్కారం ఉంది.

    ఇంగ్లీషు వాళ్లు మన చరిత్రలో పెట్టిన బొక్కలు కనపడవు గానీ మన పురాణాల్లో బొక్కలు బాగానే కనపడతాయి - బౌధ్ధిక చత్వారం ఉన్నవాళ్ళకి!

    ReplyDelete
  19. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. అమ్మా నీహారికగారూ,


      గుడి కావాలని అయన అడిగాడా? కట్టకున్న అలిగాడా?
      ఈ గుడులూ పూజల వంటివి పడిచచ్చే మనిషి భక్తి భావన లంతే!


      రోజూ అడుగుతోందని అమ్మకు అన్నం పెడుతున్నారా కొడుకులు? అయ్యకు పంచె కొనివ్వాలంటే ఆయన నోరుతెరిచి అడిగేదాకా ఆగాలా? అక్కర్లేదు కదా. ఎవరి ప్రేమలు వారివి. కసాయిబిడ్డల్నీ తల్లిదండ్రులు ప్రేమగానే చూస్తారు. రామయ్యతండ్రి అనుకొనే బిడ్డలు రామాలయాలు నిర్మించేది ప్రేమతో కాని ఆయనేదో దండిస్తాడనా? మాటవరసకు నాకు ఆయన తండ్రి-దిక్కు అనుకుంటాను, మీరన్నట్లు నెత్తిన పెట్టుకుంటాను సరే అది నా యిష్టం. మీకు యిష్టం లేకపోతే బలవంతం ఏమీ లేదు. రాముడి గురించి వాదోపవాదాలు అవసరం లేదు కదా. మీ అభిమతం మీదిగా ఉంచుకొనే హక్కు మీది. నా అభిమతం నాది - అది అలా ఉంచుకొనే హక్కు నాది. పరస్పరం సగౌరవంగానే విబేధించుకో వచ్చును. ఇబ్బంది లేదు.

      Delete
    2. part 1:
      ముస్లిములకి మక్కాలోని కాబా యెందుజుపవిత్రమైనదో చెప్పగలవా నువ్వు?యే ముస్లిముల కోసం పోరాడుతున్నావో ఆముస్లిము సమాజం గురించి గానీ వారి మతంలో ఉన్నదేమితో లేనిదేమిటో బేసిక్స్ అయినా తెలుసా నీకు?
      యెప్పటి వాడు ప్రవక్త?అతడు యేమి చెప్పాడు? శాంతిని కోరి ఒక సాంప్రదాయాన్ని సృష్తించి దానికి ఇస్లాం అని పెరు పెట్టాడు.ప్రపంచంలోనే అతి తక్కువ కాలంలో ఇంతమందిని యెట్లా ప్రభావితం చెయ్యగలిగిందో నీకు తెలుసా?నాకు తెలుసు,చెప్తా విను!ఒకచోట ప్రచారం చేసి జనాన్ని అది ప్రభావితం చెయ్యగా అప్పటివరకూ పాతమతం పాటించేవాళ్ళు తన్నడాని కొస్తే అక్కడ నుంచి ప్రశాంతంగా తప్పుకుని మరిఒకచోటికి వెళ్ళి కొత్తచోట కూడా ప్రచారం చేసే ఒక గొప్ప వ్యూహంతో కదిలాడు!కొందరు తన్నడానికి వచ్చేలాగ ప్రభావితం చెయ్యగలిగినప్పుడు ఇంకా తను అక్కడే ఉండి కుక్కజట్టీల్లో ఇరుక్కుంటూ గడిపితే తొలిరోజుల్లోనే అదృశ్యమైపోయి ఉండేది!

      ఇంగ్లీషు వాళ్ళు రాకమందు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వాస్కోడ గామా భారతదేశానికి సముద్రమార్గం కనిపెట్టడానికి ముందు కాలంలోఇక్కద హిందూ ముస్లిములు సోదరభావంతో మైగేవారని నీకు తెలుసా?ఉరుమి చూడు,లేదా అప్పటి చరిత్రని ఇంగ్లీషు వాళ్ళు చూపించిన కళ్ళద్దాలతో కాకుండా ఈ దేశం పట్ల గౌరవం ఉన్నవాళ్ళు రాసిన నిజమైన చరిత్రని చదువు తెలుస్తుంది.

      హిందువులకి వేనవేల దేవుళ్ళు ఉన్నారు,కొని వందల పవిత్ర స్థలాలు ఉన్నాయి.కానీ ముస్లిములకి అల్లా తప్ప మరొక దేవుడు లేడు.మక్కాలోని కాబా తప్ప మరొక ప్రదేశం వాళ్ళకి ప్రత్యేకంగా ఉండదు.అది యెట్లా పవిత్రతని సంతరించుకున్నదో తెలుసా నీకు?కర్బలా మైదానం దాని పేరు మొదట్లో - శత్రువులు ఆయుధాలకి పనిచెప్తే ప్రవక్త అల్లుడితో సహా అక్కడ బలిదానానికి సిధ్దపడ్డారు, ఇవ్వాళ్టిలాగా తుపాకులు పట్టుకుని యెదటివాళ్ళని చంపటం కాకుండా ఇస్లాం సాంప్రదాయం ప్రకారం జరిగిన తొట్టతొలి జిహాద్ అది! త్యాగధనుల రక్తంతో తడిసిన చోట అన్ని రూపాల లోనూ వుంటూ యే ప్రత్యేక రూపం ఉండని విశ్వఘనపు ఆకారాన్ని నిర్మించి దాన్ని పూజనీయం చేశారు.అది తప్ప ముస్లిములకి ఇంకొక పవిత్రస్థలం ఈ భూమిమీద యెక్కడయినా ఉందేమో నువ్వు చూపించగలవా?యే ముస్లిము నైనా అడుగు నేను చెప్పిన విషయాలు నిజమో అబధ్ధమో చెప్పమని! దేవుడంటే భక్తి అంటూ ఉంటే ఆ పవిత్రస్థలాలు అన్నీ ఆ భగవంతుడికి అనుసంధానమై ఉన్నప్పుడు దానిని మూర్ఖవిశ్వాసం అనడం తప్పు - అదీ నాస్తికులు అంటే హిందువే కాదు ముస్లిమూ సహించడు!మక్కాలోని కాబాని పవిత్రంగా కొలిచే యే సచ్చా ముసల్మానూ హిందువులు అయోధ్యలో రాముడితో అనుబంధం పెంచుకోవడాన్ని వ్యతిరేకించడు - భువన భవనం దద్దరిల్లేలాగ చెప్పగలను ఈ మాట నువ్వు యే ముస్లిమునైనా తీసుకొచ్చి నాముందు నిలబేట్టు అతన్ని అడుగుతా,లేదంటే ఈ మాటని నువ్వు నీకు కనబడిన ముస్లిముని అడిగి చూడు,యేం చెప్తాడో విను!

      Delete
  20. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. pqart 2:
      మసీదు పేరుతో వాళ్ళకి కావలసింది మక్కాలోని కాబా దిశను చూపించే ఒక గోడ,నమాజుకి ముందు కాళ్ళూ చేతులూ కడుక్కోవడానికి నీళ్ళు,నీద కోసం ఒక భవనం - కొంచెం పక్కకి జరిపి కట్టుకున్నా దోషం యేమీ ఉండదు. అక్కడ మీరు మళ్ళీ ఆనాటి లప్పాంతప్పాం గాళ్ళని కెలికి యెగదొయ్యడం వల్లనే చావులు పెరుగుతున్నాయి - అది మీ పాపమే! ఆ పాప ఫలితాన్ని అనుభవించాల్సినది మీరే- మాకు సంబంధం లేదు!మీలాంటి పైత్యకారులు మధ్యన చేరి అల్లరి చెయ్యకుండా ఉంటే సచ్చా ముసల్మాన్ యెవ్వడూ రామాలయం కట్టడాన్ని వ్యతిరేకించడు?యెవరికి చెప్తావు నీ ధర్మపన్నాలు?ఇప్పటికీ కొన్ని హిందూ దేవాలయాల్లో కొన్ని ప్రత్యేకమైన కైంకర్యాలు ముస్లిములే చెయ్యాలి,చేస్తున్నారు,చేస్తారు! అన్ని చోట్ల అంతగా కలుసిపోతున్న ముస్లుములు అయోధ్యలో కట్టబఓయే రామాలయాన్ని వ్యతిరేకిస్తారా - అది మీ భ్రమ?

      రోజుకు ఐదుసార్లు నమాజు చెయ్యటం,ఖురానులో చెప్పిన వాటికి విరుధ్ధంగా నడుచుకోవటం లాంటివి గనక నిష్టగా చేస్తే చాలు ఆ మనిషి ఇచ్చాపూర్తిగా చేసే యే పనినీ తప్పు పట్టే అధికారం యే ముల్లాకీ ఉండదు.బిస్మిల్లా ఖాన్ యెవరు?"వాతాపి గణపతిం భజేహం" అనే హందూ దేవుణ్ణీ కీర్తించిన వాడు ముసల్మాను కాదా?యే నిషేధాలూ లేవని తెలిసి కూడా తల్లికి నమస్కరించే వందే మాతర గీతం పాదమని నిరాకరించిన వాళ్ళు గొప్ప ఆదర్సవంతులైన ముస్లిములా?ఆలీ సోదరులనే ఇద్దరు లప్పాంటప్పాం గాళ్ళు నాలుగు కేక లెయ్యగానే ఝడుసుకుని వూరుకోవడం గొప్ప సెక్యులరిజం అనుకుంటున్నావా?

      మీలాంటి పైత్యకారులు మధ్యలో రాకుండా హిందువుల లోని సాధువులూ ముస్లుములలోని ముల్లాలూ మాట్లాడుకునే వాతావరణం ఉంటే ఈ హింస యేదీ జరగకుండానే యెప్పుదో ముస్లిముల అభిమానపూర్వకమైన అనుమతి తోనే ఆలయం కట్టటం పూర్తయి పోయి ఉండేది!

      నిన్నగాక మొన్న పుట్టిన ప్రవక్త మక్కాని పవిత్రం అంటే నమ్ముతున్నవాళ్ళు అంతకు కొన్ని వేల యేళ్ళనుంచీ నమ్ముతున్న విశ్వాసానికి విలువ ఇవ్వరనుకోవటం నీ మూర్ఖత్వం మాత్రమే?సచ్చా ముసల్మాన్ యెవ్వడూ రామాలయాన్ని వ్యతిరేకించడు - నువ్వు తీసుకొచ్చి చూపించు. యేది ముందు యేది వెనక అన్నప్పుడు ముందునుంచీ ఉన్నదానికే యెక్కువ బలం ఉంటుంది - నువ్వు మీ నాన్నకి పుట్టావా మీ నాన్న నీఎకు పుట్టాడా?నువ్వు నాన్నగారూ అని యెందుకు పిలుస్తున్నావు?

      ఖాన్ సాబ్ మాకు గౌరవనీయుడే కానీ ఆలీ సోదరుల లాంటి లప్పాంటప్పాం గాళ్ళు ఇవ్వాళ అప్పట్లాగా చెలరేగిపోలేరు.కాలం మారింది,ఇంకా మారుతుంది. ప్రచారం కోసం రాముణ్ని తిడుతున్నానని గొప్పగా చెప్పుకునే నువ్వూ నీలాం టి హిందూ కోవర్టులూ చూస్తూ ఉండగానే నువ్వు యే ముస్లిముల తరపున గంతులేస్తున్నావో ఆ ముస్లిముల సహాయ సహకారాలతోనే రామాలయం పునాదులు లేస్తాయి - హిందూ ముస్లిం మైత్రికి అక్కడ ఆకాశాన్ని తాకుతూ కనిపించే ధ్వజస్తంభమే సాక్ష్యం?!

      వ్యభిచారం నీకు కక్కుర్తి ఉంటే చాటుగా చేసుకో - దాన్ని చట్టబధ్ధంగా చేసుకోవడానికి వ్యక్తిస్వేచ్చ పేరుతో గౌరవప్రదమైన ముసుగు కావాలంటే యెవడిస్తాదు?

      Delete
  21. అడుగో ఆమూల నగిషీల వైపు తిరిగి
    రామాయణాలు శర్మిష్టలు (శర్మిలలు కాదు సుమా)
    వృద్ధ మునులు రాస్తున్నారు
    భారతికి నైవేద్యంగా!

    Just for fun, don't ask me to explain this complex verse :)

    ReplyDelete
  22. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. అవసరం చూసి ఆదుకోవడానికి రిజర్వేషన్లు అవసరమౌతాయి కానీ ధర్మం విషయంలో ఆఖరి మాట "పదుగురాడు మాటయే పాడిజై దగర జెల్లుతుంది".ధర్మానికి మైనారిటీ మెజారిటీ రాజకీయలు తెలియవు ఒకసారి అది ధర్మం అని ఒప్పుకున్నాక నీకిస్తం లేదనీ నాకిస్టం లేదనీ మార్చరు.చరిత్రని సృష్తించడం కూడా మేజారిటీ అబిప్రాయాల్ని గౌరవిస్తూనే జరిగిందనేది నువ్వు తెలుసుకో!

      మెజారిటీ ప్రజలు యేది కరెక్ట్ అంటే అదే పాటిస్తాం.దానికి నీ యేదుపు వల్ల యే అడ్డంకీ రాదు.నిన్నటి దాకా కాంగెసుని అంటకాగిన ముస్లిములు ఇవ్వాళ బతిమిలాడినా వినకుండా బీజేపీ వైపుకి యెందుకు జర్గుతున్నారో అర్ధం చేఉకుంటే జరగబోయేది కూడా అర్ధమవుతుంది.

      Delete
  23. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. యెదటివాళ్ళ ఆరోగ్య సమస్యల్నీ ఆర్ధిక సమస్యల్నీ కొడా వ్యంగానికి ఉపయోగించుకోగల నీచస్థాయి మనుషూకి హరిబాబు కొరకరాని కొయ్య లాంటి హార్డ్ డిస్క్ లాగే కనబదతాడు!ముందు నీ డిస్కులో ఉన్న వైరస్ సంగతి చూసుకో!యవరి వాదన సూటిగా ఉందో సూటిగా వాదించటం చేరకాక 90 డిగ్రీలు తిరిగిపోయి శర్మిష్టల్నీ హార్డు డిస్కుల్నీ వాదనలోకి లాక్కొచ్చి అరుస్తున్నదేవరో నీకు తెలియదా,నాకు తెలియదా - ఇక్కడ ఉన్న మిగతావాళ్లకి తెలియద?

      మొగుడికి పెళ్ళాం చెయ్యాల్సిన పనులన్నీ గాలి కొదిలేసి వీధిన పడ్డ నీకు అందరిళ్ళల్లోనూ అదే జరగాలనే దురద ఉన్నంత మాత్రాన జరగవు - పిల్లి శాపాలకి ఉట్లు తెగవు!తెలంగాణా వాళ్లు మాకు నేర్పాల్సింది మాకూ నేర్పారులే,అనుకున్నది సాధించడానికి తలూలు మూసేసి గౌరవనీయమైఅన్ ప్రజా ప్రతినిధులతో మార్షల్స్ పన్లు చేయించి సాధించుకున్నా ఫరవాలేదని దారి చూపించారు.రామాలయం కూడా అలాగే కడితే యేమవుతుందట!

      రోగిష్టి కబుర్లు చెప్పకుండా సూటిగా వాదించు!

      Delete
    3. ఎదుటి వారి ఆరోగ్య సమస్యలను వెక్కిరించొద్దు అన్నారు సరే ! మరి ఎవరినో మానసిక రోగి అని, ఫ్రాయిడ్ సూత్రాల ప్రకారం ఏవేవో థియరీలు చెప్పి రాసినట్టు గుర్తు. మరి వాటి మాటేమిటి హరి బాబు గారూ?

      Delete
    4. This comment has been removed by the author.

      Delete
    5. Abba chaa...

      Delete
  24. This comment has been removed by the author.

    ReplyDelete
  25. This comment has been removed by the author.

    ReplyDelete
  26. > మిగతా వారి నుంచి కూడా మా ఇద్దరి వాదన గురించి తమ అభిప్రాయాలు తెలియజెయ్యాల్సిందిగా అర్ధిస్తున్నాను! - హరిబాబుగారు

    హరిబాబుగారూ, మీ నా అభిప్రాయాన్ని లోగడనే వ్రాసాను మరొక చోట. దానికి నీహారికమ్మగారు మరేదేదో సమాధానంగా వ్రాసారు కూడా. మీరైతే పలకనే లేదు. అదీ కాక ఆ విషయం గురించి నా ఉద్దేశం చెప్పాను కాని అదొక తోకలా పట్టుకొని వాదప్రతివాదాలూ మరలా దానిలో నా మాటలూ అవసరం అనిపించక, తిరిగి ప్రస్తావించ లేదు.

    ఎవరైనా సరే
    1.విషయం పట్ల మంచి అవగాహన కలిగినవారైతతేనే వాదించటం
    2. విషయానికి కట్టుబడి వాదించటం.
    3, సభ్యతాపరిధులను ఎంతమాత్రం (పరోక్షంగా నైనా సరే) అతిక్రమించకుండా వాదించటం.
    4. వాదన దారితప్పుతున్నదని గ్రహింపుకు వచ్చినప్పుడు హుందాగా తప్పుకోవటం
    5. వాదన కోసం వాదన చేసే వారికి దూరంగా ఉండటం

    అనే ప్రాథమిక సూత్రాలు పాటించితే బాగుంటుంది. కాని పక్షంలో మనస్తాపాలు తప్పవు. ముఖ్యంగా నోరున్నవాళ్ళదే రాజ్యంగా ఉన్నచోట చర్చలకు దిగకపోవటమే ఉత్తమం - మౌన ముత్తమ భాషణమ్ కొన్నికొన్ని సందర్భాల్లో. ఇంతకంటే చెప్పలేను.

    ReplyDelete
  27. హరిబాబుగారికి నేనిచ్చే సలహా – మీరు మీ వ్యాఖ్యలు తొలగించండి!

    ReplyDelete
    Replies
    1. గమనిక: నేను తొలగించమన్న వ్యాఖ్యలు మీ శ్రీమతిగారి ఆరోగ్యం గురించి మీరు రాసినవి.

      Delete
  28. @Syaamaleeyam
    question:మీరైతే పలకనే లేదు.
    response:ప్రవీణ్ విషయంలో గజకచ్చపాలతో పోల్చి ఒక సలహా ఇచ్చినప్పుదు నేనెలా మీమాటని గౌరవించి వెనక్కి తగ్గానో గుర్తుంది కదా!

    అక్కడ వరూధిని పోష్తులో మీరిచ్చిన సలహాకి కూడా అక్షరబధ్ధంగా మీకు తిరిగి జవాబు చెప్ప్పకపోయినా మీ సూచనని ఆచరణలో పాటించాను.

    కానీ ఇక్కడి విషయం వేరు.అక్కడ జరిగిన దానికీ ఇక్కడ జరుగుతున్న దానికీ నేపధ్యం వేరు.

    అక్కడ నేను తనకిచ్చిన "ఇక మీకు నా పోటు ఉండదు" అన్న మాతకి కట్టుబడి యెక్కడా తనమీద వ్యక్తిగత విషయాలతో దాడి చెయ్యకుండా సమ్యమనంగానే ఉంటున్నాను.ఇక్కడ కూడా నేను తన కామెంతులోని భాగాన్ని ప్రస్తావించి యేమీ ప్రస్నించలేదు.నేను ప్రస్నించింది మొదతి కామెంతు వేసిన అనామక వ్యక్తిని.

    చరిత్ర సరిగ్గా చదవడం అనే తన వ్యాఖ్యని ప్రస్తావించినా అది అందరికీ వర్తిస్తుంది,ప్రత్యేకంగా తను మాత్రమే ఆ పని చెయ్యదం లేదు గనక.అయినా ఆ ప్రస్తావన ఉంది గాబట్టి చర్చలోకి రావడం వరకూ మంచిదే!తర్వాత జరుగుతున్నది యేమిటో అందరూ తెలుసుకోవాలి కదా?ఒకసారి తనే సారీ చెప్పిన ఆ పని చెయ్యడం రెండవసారి అయినప్పుడు విజ్ఞుల అభిప్రాయాల్నీ సందర్సకుల నుంచి ప్రతిస్పందన కోరడం నావైపునుంచి అవసరమేనని అనుకుంటున్నాను!

    నా భావాల్లో తప్పులు ఉన్నాయని నిర్ధారణగా చెప్పకుండా నా కామెంట్లని తొలగించను.గతంలో నా పోష్తులలో తప్పులు ఉన్నాయని చెప్పినప్పుదు పోష్తుల్నే తొలగించాను,ఉంచినా పేరాలకి పేరాలు కత్తిరించాను.

    "నాదే ధర్మం?నాకే జయం!" అన్న ఆర్య చాణక్యుడి ధీమా నాది.నాది అధర్మం అని నిరూపించకుండా నన్ను మౌనంగా ఉంచలేరు.

    ReplyDelete
  29. అవతలివారి వ్యాఖ్యను ఒక థర్డ్ పర్సన్ గా చదివితే తలాతోకా లేదని అర్ధం అవుతుంది. మీ శ్రీమతిగారికి ఆరోగ్య సమస్య ఉందన్న విషయం మీరు రాసిన వ్యాఖ్య చదివితేనే తెలిసింది. అందుకే, మీరు మీ శ్రీమతిగారి ఆరోగ్యం గురించి రాసిన వ్యాఖ్యలు లేదా వాక్యాలు తొలగించమని ఉబోస ఇచ్చాను.

    ReplyDelete
    Replies
    1. ఆవిడ వాదనలో "సాఫ్ట్ డిస్క్ అరుస్తుంది.హార్డ్ దిస్క్ అరుస్తున్నాదు." అనే మాతలు దేనికి సంబంధించినవో నేను ఈ విషయం చెప్పకపోతే యెవరికీ అర్ధం కాదు గదా!నేను "యేది సత్యం.." పోష్తులే వేసిన దాన్ని ఇక్కడ వాదుకుంటున్నదని నేను పై భాగం చెప్పకపోతే మీకే కాదు,యెవరికీ తెలియదు.నేను పైభాగాన్ని చెప్పకుండా ఉంటే ఆవ్విడ "అరవకుండా నోరుమూసుకుని భరిస్తే ఏ గొడవా ఉండదు కానీ నెప్పే లేదు అని ఎన్నాళ్ళు నటించగలరు ?","కంప్యూటర్ ని పగలగొట్టేస్తే సమస్య పోకపోగా ఇంటిలోనుండి వీధిలోకి వస్తుంది.","హాస్పిటల్(కంప్యూటర్) ఖర్చులు భరించడం,అక్కడికీ ఇక్కడికీ తిప్పడం,శారీరికంగానూ మానసికంగానూ అలిసిపోయి" అని రాసిన వాక్యాలకి అర్ధమేమితో మీరు వూహించగలరా?

      Delete
  30. This comment has been removed by the author.

    ReplyDelete
  31. This comment has been removed by the author.

    ReplyDelete
  32. This comment has been removed by the author.

    ReplyDelete
  33. మన కష్టాల్ని యెదటివాళ్ళకి చెప్పుకోవడం అంటే మన హృదయఖండాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టడం లాంటిది.ఉన్నతుడైతే కళ్ళ కద్దుకుంటాడు.అధముడైతే పక్కకి తిరిగి నవ్వుకుంటాడు - ఖలీల్ జిబ్రాన్!

    ఈమె దాన్ని కసిగా నొక్కి కెలుకుతున్నది?!

    ReplyDelete
  34. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. 1. ఇంగ్లీషు వాళ్లు మన చరిత్రలో పెట్టిన బొక్కలు కనపడవు గానీ మన పురాణాల్లో బొక్కలు బాగానే కనపడతాయి - బౌధ్ధిక చత్వారం ఉన్నవాళ్ళకి! ->అనే ప్రస్తావనలో బౌధ్ధిక చత్వారం యొక్క నిర్వచనం చెప్పాను,వ్యక్తిగత దూషన కాదు.దాని లక్షణాన్ని గురించి సాక్ష్యం కూడా ఇచ్చాను - అది తిట్టడం కాదు.చాలామందిలో ఉన్నదాన్ని గురించి చెప్పటం.నీకు నిన్నే తిట్టినట్టు అనిపిస్తే నా తప్పు కాదు.

      2. అనైతికంగా ఉండటంలో తప్పు లేదు,కానీ అనైతికంగా ఉంటూ కూడా సమాజం నీతిమంతుల్ని గౌరవించినట్టుగానే నన్నూ గౌరవించాలై అని అనుకోవడమే సమస్యకి మూలం.నైతికంగా ఉన్నతంగా ఉం డి గౌరవించబడాలంతే బలహీనతలని జయించాలి.అలా కాదు నా కోరికలే నాకు ముఖ్యం అనుకుంటే గౌరవాభిమానాల కోసం చూడకూదదు.దేనికి దానికి లాభనష్తాలు ఉన్నాయి,అది తెలుసా?
      3.రామాలయం కట్టడమంటేనే ముస్లుములని చపుతున్నట్టు మీరు బౌధ్ధికంగా చస్తారా అనే కెలుకుడులో యే లాజిక్ ఉంది?

      4.వ్యభిచారం నీకు కక్కుర్తి ఉంటే చాటుగా చేసుకో - దాన్ని చట్టబధ్ధంగా చేసుకోవడానికి వ్యక్తిస్వేచ్చ పేరుతో గౌరవప్రదమైన ముసుగు కావాలంటే యెవడిస్తాదు?ఒక నుమిషంలో "మీరు రాముణ్ణీ కేవలం అభిమానిస్తున్నారు,కానీ నేను అనుసరించాలని చూస్తున్నాను" అనతం "అనద్రూ రాముణ్ణి అభిమానిస్తే నేను రావణుణ్ణి అభిమానిస్తాను" అనటం నెంబర్ ఒన్ పుడింగి లక్షణం కాబోలు?అది నాకు లేదులే!

      5.నీ వాదనల్లో యెక్కదైనా ఒకే పాయింటు మీద పది నిముషాలైనా నిలబడ్డావా ఇంతకు ముందు నువ్వు చెప్పినదాన్ని నువ్వే ఖందించుకోకుండా!ఈపాటిదానికి నాతో వాదించాలంటే బోరు కొట్టదు హుషారు పడతారు అని సొంతడబా కొట్టుకున్నది నువ్వు కాదా?

      6.సూటిగా వాదించలేక వెటకారాలకి దిగినది యెవరు?వరూధిని బ్లాగులో సైకో అనాలిసిస్ నేను మొదట వేశానా నువ్వు కెలికాక వేశానా?నా పోష్తులోంచి రెండు తుంపుల్ని ఒకాయన మీద విసిరితే ఆయన అర్ధం కాక అల్లాడుతుంటే వేశాను.దానికి ముందూ తర్వాతా నీ స్పందనలో అంత తేడా యెందుకొచ్చింది?నువ్వే ఒక రెండు తుంపుల్ని వాడుకోవటానికీ మొత్తం భాగాన్ని వెయ్యటానికీ యేమి తేడా వున్నదని నా కామెంట్లని తొల్గించమని అంతగా గగ్గోలు పెట్టావు?

      7.చౌర్యం యేదయినా తప్పే కదా?భావచౌర్యం - అదీ అసలు మనిషి వ్యతిరేకిస్తున్నా చెయ్యదం తప్పని తెలియదా?

      8.ఒక పెళ్ళయిన ఆడదానివి మరో మగాడ్కి మీ భార్య అనుమతి తీస్కుంటే మీ ఇంతీ వస్తానౌ అనటం యెంత నీచమైన మాటో తెలియకనే అన్నావా?వాదనలో గెలవటానికి అనత నీచస్థాయికి దిగజారుతూ కూడా పెద్ద పుదింగి కబుర్లు చెతున్నావు!అతను సందేహ పడ్డాడు గనేఎ నేను పిలుస్తున్నా వస్తావా మా ఇంటికి?

      స్థాయి తక్కువ వాదనలు నువ్వు చేస్తూ నాకు అంతగడుతున్నావా?

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
  35. This comment has been removed by the author.

    ReplyDelete
  36. This comment has been removed by the author.

    ReplyDelete
  37. part1:
    ఎదటివాడు నచ్చాలా అఖ్ఖర్లేదా అనే స్వేచ్చ నీకొక్కదానికే కావాలా!రాముది కహ్ఖ్కర్లేదా?

    శూర్పనఖ యేమన్నదో నీకు తెలుసా?ఇప్పుడు నేను నీకు ప్రపోస్ చేసినట్టు కనీసం "వస్తావా" అనే చాయిస్ కూడా ఇవ్వలేదు!"నువ్వు నాకు నచ్చావు,మా అన్న రావనుదు మహా బలవంతుదు.కాబట్టి వెదహ్వ్వేషాలేయకుండా నా భర్తగా ఉంది నన్ను సుఖపెట్ట్టు" అని?

    నేను నిన్ను కొంచెం అన్యాపదేసంగా కెలికితేనే డిస్క్ ప్రాబ్లెం గురించి కెలకాలనేతంతగా నీకు కోపమొచ్చిందే మగయినా ఆదయినా తబ చాయిస్ గురించి పట్టించుకోకుండా మాట్లాడితే రాముదికి కోపం రాదా?నీకు మాత్రమే కోపం రావాలా?రాముదు గీఎతలు గెసుకుంతూ కూర్చోవాలా?

    ఈ ఆప్షన్లకి సంబంధించిన లాజిక్కు నీకర్ధం కావాలనే నేనూ అలా మాట్లాడాను - అర్ధమయిందా?ప్రపంచంలో యే రెండుజాతుల్ని పోల్చినా వారిలో కొన్ని సారూప్య్యతలూ ఉంటాయి వైవిధ్యాలూ ఉంటాయి.ఇంగ్లీషు వాళ్ళలాగా విదగొట్టి లాభం పొందాలనుకుంటే వైవిధ్యాలనే విభేదాలుగా మారుస్తాడు.అదే వాళ్లని కలపాలనుకున్న వాడు సారూప్యతల్ని చూస్తాడు!

    ముస్లిములకి మక్కాలోని కాబా యెంత పవిత్రమో హిందువులకి అయోధ్య కూడా అనతే!ఈ రాజకీయనాయకుల గోల లెకుండా హిందూ మతాచార్యులూ ముస్లుం మతాచార్యులూ ఒక్కచోట కూర్చుంటే వాళ్ళ మధ్య వచ్చేది ఈ యేకాభిప్రాయమే!మతాలకి సంబంధించిన విషయాల్లో కోర్టులు తీర్పులు ఇవ్వకూదదు,ఇచ్చినా హిందువులతొ పాటూ ముస్లిములూ వాటిని లెక్కచెయ్యరు.

    ReplyDelete
  38. This comment has been removed by the author.

    ReplyDelete
  39. part2:
    ఆ పార్తు వరకూ బాగానే వాదించి అక్కడి నుంచే కెలుకుడు మొదలెట్ట్టడం లోని మర్మేమిటో నాకు తెలియదా నీకు తెలియదా,యెందుకీ వృధా ప్రయాస?

    ముస్లిముల గురించి ఆ చాలెంజిని ఇప్పుదైనా టేకుప్ చేస్తావా యెలాగూunderstanding అంటున్నావు గాబట్టి?!

    కాంగ్రెస్సుతో సహా కమ్యునిష్తులూ మరియూ నీలాంటీవాల్ళు చేస్తున్నదల్లా భాజపాకి ఒక సుస్థిరమైన వోటుబ్యాంకుని తయారు చేసి దాన్ని పెంచుతూ పోవడమే!మీరు రామజన్మభూమిని యెంత గట్టిగా వ్యతిరేకిస్తే అనత గట్టిగా హిందువులు యేకం అవుతున్నారు,అది గమనించావా?సహస్రాబ్దాల క్రితం నుంచీ రాముణ్ణి ఇంతగా ఆరాధించే ఈ దేశంలో ఒక ఆలయం కడితే అతమంది ముస్లిములు మూర్ఖంగా వ్యతిరేకించాలా,యెందుకని? - ఈ ప్రశ్నే హిందువుల్ని ఒక్కటి చేస్తున్నది.హిందువులే కాదు ముస్లుములు కూడా మారుతున్నారు,అదె గమనిచావా?తెలిసి తెలిసీ శత్రువుకి బలం పెంచే పిచ్చి పన్లు ఇవి!

    ముస్లిం మతం గురించి మరొకటి చెప్తాను విను - ఒకవేళ మీకు రాముదితో సెంటిమెంటు వున్నట్టే వాళ్లకి బాబరుతో సెంటిమెంటు ఉందొచ్చు కదా అని అనవచ్చు.ప్రవక్త యెక్కువగా బోధనలు యేమీ చెప్పలేదు తొలిరోజుల్లో - చెప్పింది చాలా తక్కువ!కొన్ని పనుల్ని మాత్రం చెయ్యొద్దని గట్టిగా చెప్పాడు.అందర్నీ సమానంగా చూదతం కోసం రాజుకీ బంటుకీ తేడాలు చూపవద్దన్నాడు.ప్రపంచంలో యే మనిషీ పదిమందిలో ప్రత్యేకంగా పక్కన నిలబెట్టి గౌరవించవద్దన్నాడు - అల్లా దృష్తిలో అందరూ స్మానులే కాబట్టి.కాక్పోతే ప్రవక్తని మాత్రం మిగతావాళ్ళు ప్రత్యేకంగా చూస్తున్నారు - అది సహజమే,అంతకు మించి ఆ మసీదు బాబరు పేరుతో ఉంది కాబట్టి ముస్లిములకి పవిత్రం అనే వాదనా పని చెయ్య్యదు. .మనలాగా వాళ్లకి కీర్తనలూ అవీ ఉందవు,కనీసం కర్బలా మైదానంలో ప్రాణత్యాగం చేసిన వారి గురించి కూడా యే విధమయిన వీరకావ్యాలూ లేవు.దానానికి అతి ప్రాధాన్యత ఇచ్చి ఈద్ రోజున అప్పటిదాకా సంపాదించిన దంతా దానం చేసి పకీరులాగా నిలబదమన్నాడు.కానీ ఆచరన సాధ్యమా?హైదరాబాదు ఒవైసీ ఫ్యామిలీ అట్లా చేస్తే తెల్లారి నుంచీ పాలిటిక్సులో యెలా నిలబదగలరు?అన్ని మతాల్లోనూ మంచీ చెడూ రెండూ కొన్ని మూర్ఖత్వాలూ కొన్ని సర్దుబాట్లూఉండగా పెద్ద పుడింగిల్లాగా హిందువులకే క్రూరత్వం అంటగడుతుంటే మాకు మండదా?

    నీ పేరుని నీకిష్టం లేని పధ్ధతిలో పలికితేనే నీకు అంత చిరాగ్గా ఉంతుంది,యెందుకని?నీకూ నీ పేరుకీ ఉన్న సంబంధం యేమిటి?వాస్తవంగా చూస్తే యేమీ లేదు - నువ్వు దాని చుట్టూ వూహించుకున్న ఫాంటసీ వల్లనే ఆ సింబల్ నీకు అంత ఇష్తమయంది,అవునా?నీ పేరుమీద నీకు మోహం ఉండొచ్చు,నీ పేరుని నీకిష్తమైన విధంగానే పల్కాలి అంటున్నప్పుడు మాకు రాముడు అనే సింబల్ పట్ల ఉన్న ఇష్తాన్ని కూడా అట్లాగే చూడాలి కదా నీలో సమదృష్తి ఉంటే?నీకో రూలూ మాకో రూలా?మాది వ్యామోహం మూఢనమ్మకం అయితే నీ పేరు పట్ల నీకున్నదీ అదే,అవునా కాదా?ఈసారి రాముణ్ణి విమర్సించే ముందు ఈ పాయింటు గుర్తుంచుకో!

    నువ్వు యెవరికయినా హితబోధ చేసి వాళ్ళు నీమాట వినేలాగ చేసుకోవాలంటే వాళ్ళపట్ల ప్రేమ ఉండాలి,వాళ్ళ మేలు కోసమే నువ్వు ఆ మాట చెప్తున్నావనేది తెలియాలి - నీలో అది లేదు?!

    తారతమ్యాల గురించీ మానవత్వం గురించీ సమానత్వం గురించీ మాకు చెప్పేముందు అది మీకు ఉందనేది మాకు తెలిస్తేనే బుధ్ధిగా వింటాం -అదీ పాయింటు.నీలో హిందూ ద్వేషం ఉంచుకుని పుడింగిలాగా మీకు మానవత్వాం లేదు,జాలి దయ లేదు అంటే విని తలాడించే చెవలాయలు లేరిక్కడ.

    P.S:డిస్క్ ప్రాబ్లం గురించి నేనేమీ కుళ్ళి చావట్లేదులే నువ్వు లక్షసార్లు వాడినా నాకేం దురద?నీ చెయ్యి నెప్పేతట్టు రామకోటిలా రాసినా నాకు ఇసుమంతయినా బాధ ఉందదు.నేఅనన్నీ లైట్ గానే తీసుకుంటా?కెలకదంలో గూడా స్టయిల్ ఉండాలే తప్ప అలా కెలకదం వల్ల నేను డిస్టర్బ్ కాను.

    ReplyDelete
  40. This comment has been removed by the author.

    ReplyDelete
  41. @Haribabu Suraneni

    ఆవిడ రాముడి గురించి ఏదో రాసిందే అనుకుందామండీ. అది తప్పే అనుకుందాం. అనుకుందాం అంటున్నాను ఎందుకంటే, తప్పు ఒప్పా అని పంచాయితీలు పెట్టుకుని డిసైడ్ చేయడం దండగ పని. తప్పే చేసింది అనుకుందాం. తప్పయితే తప్పని చెప్పొచ్చు, కానీ ఆవిడని వ్యక్తిగతంగా నిందించడం ఎంత వరకు సబబు అనంది నా ప్రశ్న. ఆమేమీ మిమ్మల్ని వ్యక్తిగతంగా నిందించలేదు (ఒక సారి మాటా మాటా పెరిగిన తరువాత రెండు వైపులా ఇలాంటి దూషనలు ఉంటాయనుకోండి). కానీ మీరు మాత్రం ఆవిడని ఏకి పారేశారు. మరీ దారుణంగా, కౄరంగా ... ఏవేవో థియరీలు తీసుకొచ్చి మరీ ... విరుచుకు పడ్డారు. అది అవసరమా?

    ఇప్పుడు శూర్పనఖ అనే ఆవిడ కొంత మందికి హీరోయిన్. అలనాడే స్త్రీవాదాన్ని ప్రదర్శిచిన నాయిక. రాముడు పురుషాహంకారి, లక్షనుడు ఈవ్ టీజర్, మోలెస్టర్ (Molester). ఈ తరహా కథలు రాసిన వాల్లని నేను చాలా చూశాను. ఏకంగా శూర్పనఖను ఒక బాధితురాలిని చేసి వేసిన నాటకాలు కూడా ఉన్నాయి. For some people, she is The First Feminist. శూర్పనఖ ఎందుకు బాధితురాలు కాదో చెబితే, You are welcome. మీరు రాసిన చాలా పోస్టుల్లో, ఆవిడ చేసిన తప్పును ఎత్తి చూపారు, మీ వాదనను మీరు వినిపించారు. అది కూడా మెచ్చుకోదగ్గదే. కానీ, శూర్పనఖను పొగిడిన వారి పట్ల కౄరంగా ప్రవర్తించడం ఎందుకు? వారిని వ్యక్తి గతంగా దూషించడం ఎందుకు ? అంత అవసరం ఏమిటి? నిజానికి శూర్పనఖను నిందించినా, పొగిడినా, సీతను నిందించినా పొగిడినా .. ప్రస్తుతం బ్రతికి ఉన్న వారెవ్వరికీ పూచిక పుల్ల నష్టం కూడా లేదు. No one was harmed. ఈ విషయం రంగనాయకమ్మకు కూడా వర్తిస్తుంది, నీహారిక గారికే కాదు.

    రంగనాయకమ్మ కావాలనే రామాయణాన్ని వక్రీకరించిందని నా అభిప్రాయం. ఇది వరకు చాలా మంది, రామాయణ విషయ్ వృక్షాన్ని చీల్చి చెండాడారు. కానీ, అలా చేసిన వారు రంగనాయకమ్మను నీచంగా అవమానిస్తూ మాట్లాడలేదు. వారి వాదనలు కేవలం రంగనాయకమ్మ ఎలా తప్పో నిరూపించే వరకే పరిమితమయ్యాయి.

    మన రాతల్లో కాస్త వ్యంగ్యాన్ని వెటకారాన్ని నేను అర్థం చేసుకోగలను. నిజానికి కాస్త వెటకారం, కొన్ని సంధర్భాలలో బాగా పనిచేస్తుంది కూడా. ఎంత చెప్పినా విననివారు వెటకారముతో దారి కొస్తారు. కానీ, వెటకారం శృతిమించి, వ్యక్తిని కించ పరిచేలా, వారి ఆరోగ్యముపై నిందలు వేసేలా, వారిని మతి బ్రమించిన పిచ్చివాల్లని ముద్రవేసే స్థాయికి వెల్లాలా అన్నది ఇక్కడ మనం ఆలోచించాలి.

    ఇంతా చేస్తే, రామాయణాన్ని ఎవ్వరూ విమర్శించకూడదా? అనే కొత్త ప్రశ్నను, సాధారణ ప్రజలలో కూడా మీరు రేకెత్తించిన వారవుతారు అనిపిస్తోంది.

    ReplyDelete
  42. This comment has been removed by the author.

    ReplyDelete
  43. This comment has been removed by the author.

    ReplyDelete
  44. This comment has been removed by the author.

    ReplyDelete
  45. This comment has been removed by the author.

    ReplyDelete
  46. This comment has been removed by the author.

    ReplyDelete
  47. This comment has been removed by the author.

    ReplyDelete
  48. This comment has been removed by the author.

    ReplyDelete
  49. This comment has been removed by the author.

    ReplyDelete
  50. part1:
    మొదట శ్రీకాంత్ గారి ప్రశ్నలకి జవాబులు చెప్తాను.

    బహుశా నేను వాడిన రెందు పదాల్లో ఒక పదం పట్ల స్పష్టత ఇవ్వకుండా వదిలివెయ్యడం జరిగిందని అనుకుంటున్నాను.బౌధ్ధిక చత్వారం అనేది నేను కేవలం నీహారిక గారి గురించి మాత్రమే వాడలేదని స్పష్టం చేశాను గాబట్టి అది ఇంకా వివాదాస్పదం కాదని నేను అనుకుంటున్నాను.ఇంకా యెవరికయినా అణ్యంతరం ఉంటే అప్పుడు మళ్ళీ విస్తారంగా చెప్తాను,సరేనా?ఈ బౌధ్ధిక చత్వారానికి ఒక ఉదాహరణ: ద్వారక యెప్పటిదో ఇప్పుడు తెలుస్తున్నది - అదీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వాడి ప్రపంచం లోని ప్రతి ఒక్కరూ వాటిని కూలంకషంగా పరిశోధించి తేల్చినదే!అయినా మనవాళ్ళే మన గొప్పతనాన్ని ఒప్పుకోకపోవడం అంటే యేమిటి? ఇంకా ఇంగ్లీషు వాళ్ళు వక్రీకరించి రాసిన చరిత్రయే ప్రమాణం అంటే అది చత్వారం కాదా?

    ఇక రామాయణాన్ని విమర్సించేవారిలో ఉన్న అనైతికత అనేది కొంచెం తీవ్రంగా కనబడటం వల్ల నేను చెప్పదల్చుకున్నది నీహారిక గారిని వ్యక్తిగతంగా ఉద్దేశించినట్టు అనిపిస్తుంది.జవహర్ లాల్ నెహ్రూకి లేడీ మౌంట్బాటెన్ అనే స్త్రీకీ మధ్యన ఉన్న సంబంధం లాంటిదాన్ని నేను ఇక్కడ అనైతికత అనే మాటకి ఆపాదించలేదు.మీరు రంగనాయకమ్మని ఉదహరించి మంచిపని చేశారు.ఆవిడ గురించి నా పోష్టుల్లో "స్వైరిణి" అనే పదం వాడను.పాపం ఆవిడా అందర్లాగే పెళ్ళి చేసుకుని తన భర్తతో మాత్రమే గడిపింది తప్ప ఒకర్ని పెళ్ళి చేసుకుని మరొకరితో కులికే విధంగా ప్రవర్తించలేదు.తమాషా యేమిటంటే సీతని చాదస్తపు ఆదదానిగా వర్ణించిన ఆవిడా ఇప్పుడు నీహారిక గారు కూడా దాంపత్యంలో సీతనే అనుసరించారు,అనుసరిస్తున్నారు, అనుసరిస్తారు - అవునా కాదా?కానీ ఆమె రాముడు - సీత పాటించిన యేకపత్నీవ్రతాన్ని విమర్శించినంత ఘాటుగానే దానికి పూర్తి భిన్నంగా ఉండే మావో దంపతులు పాటించిన "గ్లాసుడు మంచినీళ్ళ" వ్యవహారాన్నె విమర్సించింది.ఆవిడ మాటల్లోనే ఆ గ్లాసుడు మంచినీళ్ళ సిధ్ధాంతం యేమిటో తెలుసా?మావో గారూ మావో గారి సతీమణీ(?) పార్టీ వ్యవహారాల్లో ఒకేచోట ఉండకుండా బిజీ బిజీగ తిరుగుతారు కదా, విడివిడిగా ఉన్నప్పుదు కోరిక పుడితే యేమి చెయ్యాలి అనేదానికి ఒక పధ్ధతి ఫాలో అయ్యారు. మంచినీళ్ళు యే గ్లాసులో తాగినా ఫర్వాలేదు కదా అనే సమర్ధనతో అప్పుడు యెదురుగా యెవరు దొరికితే వాళ్ళతో తాత్కాలికంగా కోరిక తీర్చేసుకోవడం!భార్యాభర్తలుగా ఉంటూనే వాళ్ళిద్దరూ పర్సరాంగీకారంతో చేసుకున్నదానిని ఈవిడెందుకు తప్పు పట్టింది?

    రెండు పధ్ధతుల్నీ తప్పు పట్టటం అంటే యేమిటి?గందరగోళంగా లేదా?అసలు యే పధ్ధతీ అఖ్ఖర్లేని స్వైర విహారమా ఆవిదకి నచ్చేది?మొత్తం సమాజానీ యేది శ్రేస్కరమో చెప్పేది నీతి!అది అందరూ పాటించితీరుతారనే గ్యారెంటీ యెప్పుడూ ఉండదు.యే పధ్ధతి పాటిస్తే సమాజంలో ఆవిషయానికి సంబంధించి సమస్యలు రాకుండా ఉంటాయి అనే నైతికతకి సంబంధించిన చర్చ యెప్పుడూ అవస్రమే!కానీ అందులో శాస్త్రీయత ఉండాలి.రంగనాయకమ్మ లాగా అదియుయ్నూ అనృతమే,ఇదియునూ అన్ర్తమే అని కురుఖేత్రం నాగభూషనం శకుని దయలాగులు కొట్టగూడదు.

    నీహారిక గారికయినా శూర్పణఖ అభ్మానులకైనా నేను చేసే హెచ్చరిక అదే!ధర్మానికి రిజర్వేషన్లూ కోఅటాలూ పని చెయ్యవు పదుగురాడు మాట్యే పాడి,పదుగురికి హితమైనదే పాడి.బుధ్ధుడు కూడా బహుజన హితాయ అనే కదా అన్నది?నైతికతని నిరచించడంలో ఆవిడ కనీసం గతితార్కిక చైతన్యాన్ని కూడా వాడలేదు కదా?

    నేను రాముణ్ణీ సీతనీ విమర్శించేవాళ్ళలో ఉన్న అనైతికత అంటే అలాంటి గంభీరమైన అర్ధమే తప్ప నీహారిక గారిని ఉద్దేశించి వ్యక్తిగతంగా అనటానికి నాకు ఆమె వ్యక్తిగత జీవితం గురించి యేమీ తెలియదు కదా,నేనెందుకు అలాంటి పాడుపని చేస్తాను?ఆమెకి నేను ఇక్కడ పెట్టిన ప్రపోసల్ కూడా ఒక పాయింటును బలంగా చెప్పడానికేనని నేను ఇక్కడే చెప్పాను కూడా గదా!

    ReplyDelete
  51. part2:
    మొదట "రాముడినీ సీతనీ విమర్శిచేవారిలో అనైతికత లేదని వాదించడం లేదు.అనైతికత ఉంది, అయితే ఏమిటట? సీతారాములు మీకు ఆదర్శమైతే నెత్తిన పెట్టుకుని ఊరేగండి.ఎవరు వద్దన్నారు ? మమ్మల్ని ఆదర్శంగా తీసుకోమని చెప్పడం లేదే ? ఎవరి బ్రతుకు వారు బ్రతికే హక్కు ఉంది.మేము ఆదర్శదంపతులం కాబట్టి మాకొక గుడికావాలి,మిమ్మల్ని చంపుతాం అని అంటే మీరు బౌద్ధికంగా చస్తారా ?" అని చాలా ధీమాగా వాద్న మొదలు పెట్టి నేను ఇస్లాము గురించి నాకు తెలిసినది చెప్పి ఒక గట్టి చాలంజి చేశాకనే కెలుకుడుకి దిగడం యెందుకు జరిగింది?నేను ఆ విశ్లేషణ యెక్కడా రాశానో అక్కడ ప్రతిస్పందించకుండా అందులోని రెండు తుంపుల్ని మరొకరి మీద మరొక పోష్తులో విసిరడం యెందుకు జరిగిందో నీహారిక గారూ వారి తరపున ఆ విశ్లేషనై వ్యక్తిగత దాడిగా ఇప్పుడు వర్ణిస్తున్నవారూ జవాబు చెప్తారా? “ఎదుటి వారి ఆరోగ్య సమస్యలను వెక్కిరించొద్దు అన్నారు సరే ! మరి ఎవరినో మానసిక రోగి అని, ఫ్రాయిడ్ సూత్రాల ప్రకారం ఏవేవో థియరీలు చెప్పి రాసినట్టు గుర్తు. మరి వాటి మాటేమిటి హరి బాబు గారూ?” అని ఇక్కడ నన్ను ప్రశ్నిచే వాళ్ళు నీ గురించి తన పోష్టులో చేసిన విశ్లేషణ చదివి కూడా అక్కడ యెందుకు జవాబు చెప్పలేదు?అక్కద యేమీ ప్రతిస్పందించకుండా మరొక పోష్తులో మరొక వ్యక్తికి గందరగోళం కలిగించేలాగ యెందుకు వాడారు? - అని అడగరేమిటి?భావచౌర్యం అనేదానికి సంబంధించి ఇప్పటికీ జవాబు చెప్పనంత ధీమా ఆమేలో యెందుకు ఉంది?అది అనైతిక దాడి కాదా?దాన్ని నామీద మొదలుపెట్టింది ఆమేనని ఆమేకీ తెలుసు?మీలో యెంతమందికి తెలుసు?

    “నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు,కౌంటర్ ఇస్తే మళ్ళీ మొదలు.” అంటున్న నీహారిక "మీరు రాముణ్ణి కేవలం అభిమానిస్తున్నారు,నేను అనుసరించాలని ప్రయత్నిస్తునాను" అనీ "మనం యెవరినైతే విమర్శిస్తామఓ వారే మంకి బిడ్డలుగా పుడతారనే ఆర్యుల ఉవాచ ప్రకారం వైరభక్తిని ప్రదర్శిస్తున్నాను" అనటం దేని కిందకి వస్తుందో చెప్తారా కొంచెం?!

    వరూధిని పోష్టులో మొదట నా పోష్తులోని రెండు ముక్కల్ని వాడి ఇంకొక వ్యక్తిని కంగారు పెట్టిన మనిన్షి నేను పూర్తి భాగాన్ని వెయ్య్యగానే తనే యెందుకు కంగారు పడి నా కామెంత్లని డెలిత్ చెయ్యమని హడావిది చేశారు?తను చదివి కూడా సూటిగా నా పోష్తులో ప్రతిస్పందించకుండా వేరేచోట వాడుకున్నా తపు లేదా?నేను పూర్తిపాఠం వేస్తేనే తప్పా?

    మరి ఇన్నాళ్ళూ రాముడు దురహంకారి అనై యే సాక్ష్యాలతో అనింది,యే అధికారంతో అనిందో ఆ అధికారంతోనే నేనూ ఆమేని మానసిక రోగి అన్నాను,నాది తప్పు అనాలంటే తనదీ తప్పే.అది చెల్లుకి చెల్లు హళ్ళికి హళ్ళిగా చెయ్యడానికి చేసిన పనే.

    ఒకరు తప్పు చేస్తే ఆతప్పుని యెత్తి చూపించడానికి చేసిన వ్యూహాత్మక యెదురుదాడి - నా దాడి అట్లాగే ఉంటుంది!పులుముడు పాండిత్యం యెవరిలోనైనా ఉండొచ్చు,కేవలం ఆమెలాంటివారికే దానిమీద కాపీరైతు లేదు అని చెప్పడానికే అలా చేశాను - ఒకటే మాట నాది తప్పని అనాలంటే ఆమెదీ తప్పనే అనాలి మీరు,అవునా కాదా?

    మరోసారి శ్రీకాంత్ గారికీ అందరికీ ఆయ్న చివర్లో అడిగిన ప్రశ్నకి జవాబు చెప్తున్నాను!విమర్శించడం తప్పు కాదు,తేలుసుకుని విమర్శిస్తే యెప్పటికీ యెవ్వరిదీ తప్పు కాదు!నేను హిందూ ధర్మ ప్రహేళికలు నాలుగవ భాగంలో స్వర్నవాచస్పతి గారు రామాయణం లోని శ్లోకాల్ని ఉదహరిస్తూ పటిన తప్పులిని మక్కీకి మాకీగా పెస్తు చేశాను,ఆఖరి భాగంలో వాటికి జవాబులు కూడా ఆయన వాదనల్నే పూర్వపక్షం చేస్తూ చెప్పాను.కానీ నీహారిక యేమంటున్నది "నేను రామాయనం చదవలేదు,ఇకముందు కూడా చదవను - కానీ నాకు అర్ధమయ్యే లాగ చెప్పాల్సిన బాధ్యత మీదే?!" అని,అవునా?సరిగ్గా ఇత్లాంతి వాదనే తనతొ ఒక వ్యక్తి చేస్తే మార్క్ ట్వయిన్ కొన్ని దశాబ్దాల ముందే "బాబూ నా తెలివితేతల్ని అన్నీ ఉపయోఇంచి తార్కికంగా యెంతయినా వాదించగలనే కానీ నువ్వు తార్కికంగా ఆలోచించేలాగ నేను చెయ్యలేను గదా" అని రిటాటు ఇచ్చాడు.దానర్ధం యేమిటి?

    ReplyDelete
  52. నీహారిక గారు పాయింట్లవారీ అడిగిన వాటిలో నాకు తెలియనివీ ఇంతవర్కూ ద్ర్ష్తి పెట్టనివీ చాలా ఉన్నాయి!ముఖ్యంగా కోర్టుల వల్ల ఈ సమస్య పరిష్కారం కాకపోగా ఇరువర్గాల్లోనూ మరింత మొండితాం పెరుతుందని భావించే నేను ఆవిడ కోర్టు తీర్పుల్ని ఉటంకించి వాటిపైన నా బహిప్రాయాలు యెట్లా చెప్పగలను?

    4.పూర్తిగా అంగీకరిస్తున్నాను,అందులో అసంగత మేముంది!

    8.బాబ్రీ స్థలానికి బదులుగా మరొకచోట మసీదు కట్టుకోవటానికి భూమిని ఇవ్వడం వల్ల స్మస్య పరిష్కారమయితే ఇవ్వడం మంచిదే కదా!

    9.విధ్వంసంలో చనిపోయినవారికి న్యాయం జరిగితే నేనెదుకు వ్యతిరేకిస్తాను?న్యాయం జరిగి తీరాల్సిందే!

    10.నేను ప్రధానిని అవ్వాల్సిన పని లేదు.ప్రధానిగా ఉన్న యే వ్యక్తి అయినా ఇరుమతాల పెద్దల ద్వారా పరిష్కరించితే మతపెద్దలు చెప్పిన దానిని ఇరు మతాల్లోని ఇతరులు కాదనలేరు.

    ReplyDelete
  53. I have some urgent assignment.I will take a day or two to come back for counter argument.please excuse me for the delay.

    ReplyDelete
  54. //నీ గురించి తన పోష్టులో చేసిన విశ్లేషణ చదివి కూడా అక్కడ యెందుకు జవాబు చెప్పలేదు?అక్కద యేమీ ప్రతిస్పందించకుండా మరొక పోష్తులో మరొక వ్యక్తికి గందరగోళం కలిగించేలాగ యెందుకు వాడారు ? //

    Link please !

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. మీరు పైన నన్ను ప్రశ్నించారు,నేను జవాబు చెప్ప్పాను.ఇప్పుదు ఈ లింకు అడగటం ద్వారా ఆమేని కూడా ఇంత ధాటుగా ప్రశ్నించాలని అనుకుంటున్నారా?

      ఐతే సంతోషం
      ఇదిగో మొదట నేను ప్రస్తావించిన హరికాలం లోని పోష్తు కోసం ఇక్కడ నొక్కండి! ఇది.ఇది ఆమె యెదటివాళ్ళకి యేమి చేస్తుందో ఆమేకి నేను చేసి చూపించాలనే వ్యూహాత్మకమైన యెత్తుగడ.పోష్టులో వ్యూహం లేకపోయినా అక్కడ ఇరికించడం పూర్తిగా నా వ్యూహమే!అది మీరు నమ్మితే మరీ సంతోషం......!

      అక్కడ్డ తన గురించి అంత సూటిగా విమర్సిస్తే యేమీ జవాబు చెప్పకుండా అందులోంచి ఒక రెండు వాక్యాల్ని మాత్రమే యెత్తి నా పోష్తు చదవని మరొక వ్యక్తి మీదకి కామెంతులో ఇరికించిన వరూధిని బ్లాగుపోష్తు కోసం ఇక్కడ నొక్కండి!

      మొదట నా పోష్తులోంచి తను చాలా అధికారికంగా రెండు వాక్యాల్ని కోట్ చేసినప్పుదు అంత ధీమాగా ఉన్న మనిషి నేను పూర్తి ఎనాలిసిస్ వెయ్యగానే అంత పిచ్చి పట్టినట్టు నా కామెంట్లని డెలిట్ చెయ్యమని కేవలం అంకెల్ని మాత్రమే కామెంట్లుగా కొదుతూ చేసిన అల్లరి చూస్తుంటే నిజంగానే నా ఎనాలిసిస్ కరెక్ట్ అనిపించడం లేదా మీక్కూడా?ఆలోచించండి,దీన్ని గురించి కూడా అడగండి!

      మీరు ఆమెని ప్రశ్నించి జవాబులు రాబటే ప్రయత్నం చెయ్యకపోతే యేకపక్షంగా వ్యవహరించి నాకు అన్యాయం చేసినట్టు అవుతుంది,అది మీరు ఒప్పుకుంటారా?

      Delete
    3. This comment has been removed by the author.

      Delete

  55. కా మింటు లు డబ్బై దాటి పోతున్నాయి ; ఇంకా నీహారిక 'గారె'లు తన కా మింట్లను డెలీట్ కొట్ట కుండా(బుట్ట లో వేసుకోకుండా) ఎట్లా ఉన్నారు చెప్మా ? :)

    ఈ టపా కా మింటులు వంద దాటునా :)


    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  56. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
    3. ఆకుల ధన ఉదయ లక్ష్మి!

      నీ వాదన లోని కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఇవి:
      1.నువ్వు ంకా ఆ రాముడు సీత యేడిస్తే అనేదాన్ని పట్టుకుని వదల్లేదన్న మాట.ఈగ శ్లేష్మం చుట్టూ తిరుగుతూ ఆ శ్లేష్మాన్ని ఒంటికి పూసుకుని యెక్కడ వాలితే అక్కడ అంటిస్తూ ఉంటుంది. - నీకు గొప్పగా ఉనదేమో గానీ యెదటివాళ్లకి అసహ్యకరంగా ఉంది!

      2.రాముడు దుర్మార్గుడు - సీతని అనుమానించాడు,సీతని నిప్పుల్లో తోశాడు,సీతని కనీసం తనతో చెప్పనన్నా చ్ప్పకుండా కారదవిలో వొదిలేశాడు అన్న నోటితోనే ఆర్యుల ఉవాచ ప్రకారం వైరభక్తిని ప్రదర్సిస్తున్నారు అని కూడా అంటావు -అసలు వేరేవాళ్ళు నీతో వాదించాల్సిన పని లేకుండా నీ వాదనల్ని నువ్వే ఖందించుకుంటున్నప్పుడు యెవరైనా నీతో చర్చించాల్సిన అవసరం ఉందా?

      3.పుట్టిన ప్రతి శిశువూ హేతువబ్ధ్ధంగా ఆలోచించటం నేర్చుకున్న తర్వాతనే అతన్ని ఎదిగినట్టు గుర్తిస్తాం.మరి ఇంత వయసొచ్చి పూర్తి హేతువిరుధ్ధమయిన వాదనలు చేస్తున్నావు - అదీ యెప్పుడు?వాదనలో అవతలి వారు ఒక గట్తి పాయింటు పట్టగానే అడ్డగోలుగా 90 డైగ్రీలకో 180 డిగ్రీక్=లకో తిర్గిపోయి యెదటివాళ్లని కంఫ్యూస్ చేసి వాదన నుంచి విరమించుకునేతట్టు చేస్తున్నావు,అవునా?

      4.నువు చేసే యే వాదనలోనూ హేతుబధ్ధంగా వాదించి గెలవటం లేదు, గందరగోళానికి గురిచేసే విధంగా పొంతన లేని అసమన్వయ సుత్తితో యెదటివాళ్లని విసిగించే ట్రిక్కు ద్వారానే గెలుస్తున్నావు!

      5.సైకాలజీ పోశ్తు గ్రాడుయేట్ అయిన నువు మగవాళ్ల సైకాలజీలో ఒక ఆడది యెంత తీవ్రంగా దాడి చేసినా ఆమెని గెలవనివ్వదం ద్వారా కూడా తన పురుషత్వపు అహాన్ని సంతృప్తి పర్చుకుంటారు అనే పాయింటుని ఉపయోగించుకుని గెలుస్తున్నావు.

      ఈ బ్లాగులు అనేవి మొత్తం తెలుగువాళ్లలో యెంతమంది చూఒస్తున్నారు?ఇందులోనూ చర్చల్లోఎ యెంతమంది పాల్గొంతున్నారు?అందులో చివరి వరకూఒ వాదించి తేల్చుకుందాం అనే సీరియస్ తపన యెంతమందికి ఉంటుంది?ఇలాంటి చిన్న చిన్న గెలుపుల కోసం అనత నీచస్థాయికి దిగజారాలా?గెలుపు నీకు ఒక కనీస మానసికావస్రంగా యెందుకు తయారయింది?వాదనలో పాండిత్యం,అదీ హేతువుతో గెలవతం అనే సజావైన పధ్ధతిలో గెలిస్తే అదూక రకం!

      పోనీ నువ్వు తీసుకున్న రామ జంభబూమి విషయంలో కూడా కేవలం ఆ సమస్య జటిలమైంది కాబట్టి అందులో ఇన్వాల్వ్ అవడం ద్వారా పాప్యులారిటీ కోసమే తప్ప్ప చిత్తశుధ్ధి లేదు!ఇంతగా పాప్యులారిటీ కోసం తహతహ్ లాడటం దేనికి?

      --------------------------------------------------
      బాబ్రీ స్థలానికి బదులుగా మరొకచోట మసీదు కట్టుకోవటానికి భూమిని ఇవ్వడం వల్ల సమస్య పరిష్కారమయితే ఇవ్వడం మంచిదే కదా!

      "కాశ్మీరులోని కొన్ని భూభాగాలు మనవి కావు" అని హానరబుల్ ఎం పీ కల్వకుంట్ల కవిత గారు ప్రవచించిన భూభాగాలను బాబ్రీ మసీదుకు బదులుగా ఇవ్వాలి,హిందువులకు సమ్మతమేనా ?
      ---------------------------------------------------
      నువు ఆ ప్రశ్న వెయ్యటం చూడ్గానేఅ నా జవాబుకి నువ్వు ఈ రిటార్టు ఇస్తావని వూహించే ఉన్నాను.సమస్యని పరిష్కరించేసిన్సియారిటీ ఇదేనా?సిగ్గుగా లేదా నీ చదువూ సంస్కారం స్త్రీత్వం అన్నింటినీ పనంగా పెట్టి గయ్యాళితనంతో నా సీరియస్ సమస్యల గురించి చర్చించేది?

      కానీ నేను రామాయనం చదవలేఉ,ఇక ముందు చదవను కూడా - కానీ నాకు అర్ధమయ్యేలాగ వివరించి చెప్పాల్సిన బాధ్యత మాత్రం మీదే అన నువ్వు మాత్రమే అనగలవు?!సరిగ్గా నీ అంత తింగరిగా వాదిస్తున్న ఒక వ్యక్తి మీద మార్క్ ట్వయిన్ అనే మేధావి "నాయనా,నా తెలివితేతలతో న పాయింటుని తార్కికంగా వాదించగలనే కానీ దీన్ని అర్ధం చేసుకునే తెలివిని నీ బుర్రలఓకి ప్రవేసపెట్తలేను గదా!" అని కొన్ని దశాబ్దాల క్రితమే గొప్ప్ జోకు వేశాడు.

      తెలివితక్కువగా వాదిస్తూ కూడా నీకు నువ్వు గొప్ప తెలివైనదానికి లాగ ఫీలవుతున్నావు చూడు - అది నీ ,ఉఖం మీద నవ్వదం లేదు గాబట్ట్ నీకు తెలియడం లేదు గానీ,అది పెద్ద నగుబాట్ల మారి పని!

      Delete
    4. గుర్తింపు కావాలని కోరుకోవడం సహజం, ఈవిడకి అది బాగా ముదిరిపొయింది, మానసిక వికారాలలో ఇదోరకం.

      Delete
  57. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. నువ్వు సూటిప్రశ్న అడగటం కూడానా,మా తల్లే! నువ్వు సూటిగా మాట్లాడితే రామజన్మభూమి సమస్య పరిష్కారమైపోతుంది?!శూర్పణఖ చిన్నబుచ్చుకునౄంది - అంత పని చెయ్యమాకు.నీ అభిమానులు ఆత్మహత్యల్లు చేసుకునే ప్రమాద ం కూడా ఉంది?!

      నా వాదన నాకు ఉంటుంది కదా ? వాదనేమీ వినకుండానే తిట్లు మొదలెట్టారు.రాముడిని ద్వేషించినా ప్రేమించినా స్వర్గమే అని అన్నారు కదా ?అని అడుగుతూనే ఉన్నాను.నేను ఏ మార్గం ఎంచుకోవాలో నా ఇష్టం.గౌరవించమని నేను అడగలేదే?

      2.రాముడు దుర్మార్గుడు - సీతని అనుమానించాడు,సీతని నిప్పుల్లో తోశాడు,సీతని కనీసం తనతో చెప్పనన్నా చ్ప్పకుండా కారదవిలో వొదిలేశాడు అన్న నోటితోనే ఆర్యుల ఉవాచ ప్రకారం వైరభక్తిని ప్రదర్సిస్తున్నారు అని కూడా అంటావు -అసలు వేరేవాళ్ళు నీతో వాదించాల్సిన పని లేకుండా నీ వాదనల్ని నువ్వే ఖందించుకుంటున్నప్పుడు యెవరైనా నీతో చర్చించాల్సిన అవసరం ఉందా?

      నేను మొదటి నుంచీ నిన్ను అడుగుతున్న ప్రశ్న ఈ ఒక్కటే?ఆ పై రెంటిలో యేది నె అసలైన వాదన?దీనిని పట్టుకుని మేము ప్రతివాదన చెయ్యాలి?ఆ అవస్రం అసలు మాకు ఉందా?నీతో నువ్వే వాదించసుకుని నిన్ను నువ్వే ఓదించుకుంటూ ంకా మమ్మల్ని దూఒషణ అంటున్నావు - నిజంగానే నువ్వు సీరియస్ వాదనలకి పనికిరావు,నువ్వొక జోకుల కుప్పవి!నవ్వుకోవడానికి మాత్రమే పనికొస్తాయి,కానీ కానీ శ్రీలక్ష్మి అనే కమెడియన్ రెతైరయిన లోటు నువ్వు తీరుస్తున్నావు

      Delete
    3. neehaariak:ఇంతకుముందు ఒకసారి చెప్పాను మీకు మీరు నాగార్జున లాగా ఫీలవకండి పాపం నాగార్జున ఫీలవుతాడు,ఎంతైనా మన్మధుడు కదా ?
      :-)
      haribabu:నాగార్జునకి పెర్సనల్ చిట్ చాట్ సమయంలో యెప్పుదో చెప్పేశాను "నీ కంటే నేనే గ్రేటు బెదరూ" అని.తనూ ఒప్పేసుకున్నాడు గూడా - రామాయణం చదివితే
      ఇట్లాంటివి చాలా తెలుస్తాయి.

      Delete
  58. నీహారిక గారు, తమ కా 'మంటల' గారెలను బుట్టలో వేయనని శపథము చేసి అట్టే పెట్టి వేయడం ముదావహమైన విషయం :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఇవేళో రేపో గారెలు బుట్టలో వేసుకుంటారు, కంగారేల

      Delete
    2. ఆమెకిష్టమయిన నాన్-వెజ్ రెడీ అవగానే గారెలు తీసుకుంటారు, తొందరేల :)

      Delete
  59. బాగ్లు మిత్రులకు,
    ఆశ్చర్యం అనిపించింది, చాలా రోజల తర్వాత నా బ్లాగు ఒపెన్ చేసిన తర్వాత... ఎప్పుడో రాసిన ఈ పోస్ట్ కి ఇప్పుడు ఇన్ని కామెంట్లు ఉన్నాయేంటా అని..
    అఫీసులో పని ఒత్తిడి వల్ల, సమయభావం కారణంగా ఈ మధ్యన అసలు నా బ్లాగును చూడనేలేదు. మొన్ననే ఎందుకనో గానీ అనుకోకుండా ఒపెన్ చేస్తే ఈ కామెంటుల వ్యవహారం చూసా... సరే అని ఒపెన్ చేసి చూద్దునూ.. అంత రచ్చ.. రచ్చ...
    ఏదైనా పనికొచ్చేది ఉందా అంటే ఏమి లేదూ... ఈ మాత్రం దానికి నా బ్లాగు కావల్సి వచ్చిందా అనుకున్నా....

    వ్యక్తిగత దూషణలు, అసంబద్ద వాదనలు చేసుకోవడానికి ఇది రచ్చబండ కాదని తెలియజేసుకుంటున్నాను. ఏదైనా ఉంటే గింటే మీ బ్లాగుల్లో రాసుకోవచ్చు. దాని వల్ల ఎవరికీ అభ్యంతరం లేదు.

    ముఖ్యంగా నిహరిక గార్కి,
    నేను రామాయణం గురించి గానీ, దాని అనుబంధ కధలపై గానీ పోస్ట్ పెడితే అప్పుడు రామాయణం గురించి మాట్లాడితే అందంగా ఉంటుంది. పెట్టిన పోస్ట్ కి సంబంధం లేని వాదన అవివేకంగా ఉంటుంది.

    “నేను రామాయనం చదవలేఉ,ఇక ముందు చదవను కూడా”

    చదవకుండా, చదివే ఉద్దేశం లేకుండా మీరు రామాయణం మీద, దానిలోని పాత్రధారుల మీద మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు? రామాయణంలో ప్రతి పాత్రకి, ప్రతి సన్నివేశానికి ఎందుకు అలా ప్రవర్తించారు! ఎందుకు అలా చేసారు! అన్న ప్రతి వాటికి అనుబంధ విశ్లేషనత్మక వివరణలు ఉన్నాయి. వాటిని తెలుసుకుంటే రామాయణంలో పాత్రధారులు ఎందుకు అలా చేసారు అనే విషయాలకు సమాధానాలు లభిస్తాయి. అంతే గానీ ఇలా బ్లాగుల్లో వాదించడం ద్వారా సమాధానాలు లభించవు. రామాయణంలోని కొన్ని అంశాలపై మీరు లేవనెత్తుతున్న చాలా చిన్న విషయాములను చదివినపుడే మిమ్మల్లి అంచనా వేయగలరు చాలా మంది. మీకు ఎంత అవగాహనా ఉందో...
    రామాయణం అంటే,
    ధశరధుడు కొడుకు రాముడు,
    రాముడు సీతమ్మ ని పెళ్ళి చేసుకున్నాడు,
    వనవాసంనకు వెళ్ళాడు.
    రావణసురుడు సీతమ్మని ఎత్తుకుపోయాడు. (ప్రెండ్సిప్ కోసమా?)
    రాముడు రావణసురుడిని చంపి సీతమ్మ ను తీసుకువచ్చాడు.
    సీతమ్మని అగ్నిప్రవేశం చేయమన్నాడు.
    సీతమ్మని అడవులకి పంపివేసాడు... అని తెలిస్తే రామాయణం మొత్తం తెలిసిపోయినట్టు కాదు.

    శ్యామలీయం గారు చెప్పినట్టుగా,
    1..విషయం పట్ల మంచి అవగాహన కలిగితేనే వాదించటం
    2. విషయానికి కట్టుబడి వాదించటం.
    3, సభ్యతాపరిధులను ఎంతమాత్రం (పరోక్షంగా నైనా సరే) అతిక్రమించకుండా వాదించటం.
    4. వాదన దారితప్పుతున్నదని గ్రహింపుకు వచ్చినప్పుడు హుందాగా తప్పుకోవటం
    5. వాదన కోసం వాదన చేసే వారికి దూరంగా ఉండటం

    అనే మౌళిక పద్దతులను ఫాలో అవ్వాలి.
    వాదన అనేది నాకు తెలియనది అవతలి వారి నుండి తెలుసుకోవడం అనే విధంగా ఉండాలి. తప్పితే.... గొర్రెల మందల గోల లా ఉండకూడదు...

    దీనికి నా నుండి ఎటువంటి సమాధానములు ఉండవు.

    ReplyDelete
    Replies
    1. http://varudhini.blogspot.com/2015/06/blog-post_17.html?showComment=1434941655205#c4360414076644475240

      ఒక సారి పై వ్యాఖ్య ని కూడా చూడండి. ఆవిడ యెక్కడ నుండి యెక్కడకి వెళ్ళగలరో మనకి ఇట్టే అర్ధమయిపోతుంది. శ్యామలీయం మాస్టారన్నట్టు నేను "వాదన కోసం వాదన చేసే వారికి దూరంగా ఉండటం" పాటిస్తున్నాను.

      'మార్క్ ట్వెయిన్ కి తార్కికంగా ఆలోచింపజేయడం రాదు(మగవాళ్ళెవ్వరికీ రాదేమో) నాకు వచ్చు' అని రాసిపడేసారు. ఇలాంటి రాతలు రాయడం దేనికి కేవలం రెచ్చ గొట్టడానికి కాకపొతే...

      Delete
    2. రాజీవ్ రాఘవ్ గారూ, మీరు comment moderation పెడితే బాగుంటుందేమో ఆలోచించండి

      Delete
  60. నీహారికగారు, మీరు మీ బ్లాగులో రాములవారి గురించి కొత్తగా ఒక టపా పెట్టండి. అక్కడ మీ ప్రశ్నలు రాయండి.
    "పై ప్రశ్నలకి సమాధానాలు హిందువులూ ముస్లింలూ ఒక్కలాగే ఇస్తే నేను రాముడి గురించి మాట్లాడను" అని రాశారు. ముందు మీ సమాదానాలేమిటో సెలవివ్వండి.

    ReplyDelete
    Replies
    1. ''ఆ ఒక్కటీ అడక్కు''. ఆవిడ బ్లాగులో రాయదు, పరాయిబ్లాగుల్లో ఇలా సంబంధం లేకుండా దంచడం అలవాటు.

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
    3. అయ్యా,ఆవిణ్ణి ప్రశ్నించి లాభం లేదు.మీరు ఇప్పుడు కొత్తగా రాముణ్ణి గురించి రాయమని అడగటం దేనికి?ఆవిడకో బ్లాగు ఉంది,ఇప్పతికే చాలా రాసేసింది!ఈ మధ్యనే ఆవిడ పోష్టుల్లో ఉన్న దాదాపు అతి ముఖ్యమైన వాటిని విమర్సిస్తూ నేనే ఒక రెండు పోష్తులు వేశాను.ఆవిదనీ చర్చకి పిలిచాను.ఇప్పుడే ఒక కొత్త సంగతి తెలిసింది.నేను ఆవిడ గురించి చేసిన ఎనాలిసిస్ కరెక్టేనని ఆవిడ భర్తను వ్యక్తిగతంగా కలిసిన వారిలో ఒకాయన కామెంటు వేశారు.మీరు కూడా వరూధిని బ్లాగులో చూశారుగా నేను ఆ కామెంటు వేశాక యెంత పిచ్చిగా ప్రవర్తించిందో!అక్కడ ఆమె ప్రవర్త్నే ఆక్ష్యం నా ఎనాలిసిస్ కరెక్తని చెప్పడానికి,ఆ సాక్ష్యం దొరికాక నాకు ఆమె మీద జాలి తప్ప కోపం కూడా రావడం లేదు.

      మనోవ్యాధికి మందు లేదు!జాలి పడ్డం తప్పించి మాన్మ్ చెయ్యగలిగిందీ లేదు?

      Delete
  61. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. నిహరిక గారు,
      మీరు నా కామెంటుని పూర్తిగా చదివి దానికనుగుణంగా స్పందించవలసింది.
      నేను మిమ్మల్లి ఇటువైపు ఎందుకు వచ్చారు అని ఎక్కడా అడగలేదు. విషయంలో ఉన్న డెప్త్ గురింది మాత్రమే మాట్లాడాను...

      నా బాష చూసాక నేనెటువంటివాడినో ఒక అంచనాకి మీరు రాగలిగినప్పుడూ, మీ కామెంట్లు చూసాకా నేను అంతే అంచనాకి రాగలను అని తెలియదా మీ మీద.....

      నేను గోదావరి జిల్లాలకు చెందిన వాడిని... మరాద్య ఇచ్చినా, అవేశం చూపినా అంతా హై రేంజిలోనో ఉంటుంది.
      ముందు మీరు ఇక్కడ నుండి దొబ్బేయండి!!!


      Delete
  62. @To whom it may be concern,

    ఇప్పుడంతా ఎలా ఉందంటే ఒక అబద్దాన్ని వంద సార్లు నిజమని చెపితే అదే నిజమని భావిస్తారట. అలా ఉంది ఇప్పుడు... అలా వంద అబద్దాల్ని వంద సార్లు కాదు కదా లక్ష సార్లు ఇల్లెక్కి మరీ అరుస్తున్నారు.

    ఇందులో చెప్పింది చాలా తక్కువ. ఇది మాత్రం అక్షరాలా సత్యం./

    ReplyDelete
  63. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. మా ఇంట్లో కంప్యూటరు కనెక్షను పీకించినా నేను ఆగలేదని తమరే గదా చెప్పింది?మీ ఇంటి కంప్యూటరు కనెక్షను మీ ఆయన గాక నేను వచ్చి పీకించగలనా?ఆడది అనధ్ధం చెప్తే గోద కట్టినట్టు ఉంటుందని అంటారే,అబధ్ధాలు చెప్పడం కూడా రానివాళ్ళు చరిత్రగతుల గురించి ఉపన్యాసాలు ఇస్తే జోకుల్లాగే ఉంటాయి.రామాయణం సొంతంగా చదివితే తెలుస్తాయి ఇవన్నీ.రామాయనం సొంతంగా చదివితే ఆంబోతులతోనే కాదు రావణాసురిదితో మందోదరి యెట్లా కాపరం చేసిందో కూడా తెలుస్తుంది!

      మీ ఇంట్లో నెట్ కనెక్షను పీకివేయబడిందని నువ్వే చెప్పుకున్నది అబధ్ధమని గానీ అలా మీ ఇంట్లో నెట్ కనెక్షను మీ ఆయన ప్రమేయం లేకుండా వేరేవాళ్ళకి సాధ్యపడుతుందని గానీ నిరూపించగలవా?

      నా పందెం వందన్నర కోట్లు?!

      Delete
  64. This comment has been removed by the author.

    ReplyDelete
  65. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. అరె.. మీది కిట్నా జిల్లానా... మొన్నామధ్యనా నా కిట్నాజిల్లా స్నేహితులు కిట్నానది కలుషితం ఆయిపోతుంది అని భాదపడ్డారు.. ఇప్పుడర్దమయింది కిట్నానది ఎందుకు కలుషితం అవుతుందో....

      Delete
  66. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. వినేవాడుంటే పంది ఆయినా పురాణం చెప్పుద్ది అటా... అట్టా ఉంది మీరు రామాయణంలో నీతి గురించి మాటాడుతుంటే.....

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
  67. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. విషయం లేని వంద కామెంట్లు కన్నా... విషయం ఉన్నా ఒక్క కామెంటే మిన్నా.......

      Delete
  68. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. ఎందుకు??? నా మనవళ్ళకి, ముని మనవళ్ళకి చూపించడానికా? ఇదేమనా పురాణమా? లేక సాహిత్యమా? సేవ్ చేయడానికి......

      Delete
    2. http://padma-theinvincible.blogspot.in/2011/12/blog-post.html

      Delete
  69. దొబ్బేయండి!! అని ఎంతో మర్యాదగా చెప్పినప్పటికీ కూడా వెళ్ళని వారిని ఏమంటారో?

    "నాకు కొంచెం సంస్కారం మిగిలి ఉంది కాబట్టి ఇంతటితో ఆపుతున్నాను" అన్న ఒకావిడ వెనువెంటనే ఫట ఫటా మని నాల్గు కామెంటులు పీకితే ఏమనుకోవాలి.. ఆ ఉన్న సంస్కారం కూడా కొండెక్కింది అనుకోవాలా??

    మరొక్కమారు చెబుతున్నా... చేసిన పెంట చాలు... ఇక దొబ్బేయండీ.....

    విషయం గురించి మాత్రమే మాట్లాడితే వేరేలా ఉంటుంది.. విషయాన్ని పక్కదారి పట్టించి వ్యక్తిగతంగా కెలికితే ఇలానే ఉంటుంది.....

    ReplyDelete
    Replies
    1. రాజీవ్ గారూ,

      ఇతరుల ఆలోచనావిధానం, వాదనాశైలి, భాష వంటివి నచ్చనప్పుడు సంయమనం కోల్పడటం వలన లాభం కన్న నష్టమే హెచ్చు. మిగిలిన ప్రపంచం మనని సరిగా అర్థం చేసుకోలేక పోయే ప్రమాదం హెచ్చు. అందుచేత మనం మన శైలినీ సంస్కారాన్నీ భాషనూ జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి.ఈ మాటలు చెప్పినంత సులభం కాదు ఆచరణలో అని నాకూ తెలుసును. నాకు కూడా ఎంతో నిర్వేదం కలుగుతున్నది కొన్ని వాదాలూ, కొన్ని భాషాప్రయోగాలూ, కొన్ని ఆలోచనా విధానాలూ, కొన్ని ప్రఛ్చన్నబుధ్ధుల వినయపూర్వకమైన ప్రచారార్భాటాలూ వంటివి గమనిమ్చిన కొద్దీ. కాని ఈ బ్లాగుప్రపంచంలో స్వేచ్చ అన్న పదాన్ని సరిగా అర్థంచేసుకొని వ్యవహరించే వారికన్నా విశృంఖలత్వానికి స్వేఛ్ఛ అనేది పర్యాయపదంగా భావించేవారిదే సంఖ్యాబమూ, కొండొకచో కాలబలమూ అన్న సంగతి. ఐనా సాధ్యమైనంతరకూ మిమ్మల్ని రెచ్చగొట్టి వినోదించేవారికి వారి స్థాయిలోనే సమాధానం చెప్పాలన్న ఆలోచన చేయవద్దని మనవి. నిరర్థకమో అనర్థకమో అనిపించిన ధోరణులలోని వ్యాఖ్యలను మీ బ్లాగుల్లో ప్రచురించటానికి నిరాకరించి చెత్తబుట్టలో వేసే అధికారం మీకు తప్పకుండా ఉంది. అటువంటి పని చేయటానికి సంకోచించేపరిస్థితిలో ఇలా నిరర్థక వాగ్యుధ్ధాలలో సమయం వృధాకావటాన్ని నిరోధించలేరు కదా. నాకు తెలుగుబ్లాగులకు మంచి కీర్తి రావటం చూడాలని ఆశ. కాని అది అడియాసగానే ఉండిపోతుందేమో అన్న బెంగ పీడిస్తోంది.

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
    3. శ్యామలీయం గారూ,
      మీరన్నది నిజమే... నేను బ్లాగులు చదవడమే చాలా తక్కువ.. అలాగే కామెంటులు పెట్టడం కూడా బాగా తక్కువ.. పెట్టిన కామెంటులోను విషయం సంబంధితమైనది తప్పితే వ్యక్తిగతంగా ఏనాడూ మాట్లాడలేదు... ఆయితే ఇక్కడ కొద్దిగా శ్తతిమించడానికి కారణం విషయం మీద కాకుండా డైరెక్టుగా వ్యక్తిగతంగా వ్యాఖ్యానించినందునే అలా మాట్లాడవలసివచ్చింది.

      ఈ విషయంలో జై గారిని ఫాలో కావాలనుకుంటా నేను కూడా... ఒక బ్లాగులో ఆయన మీద వరుసబెట్టి వ్యక్తిగత విమర్శలు వచ్చినప్పటికీ, ఆయన "విషయాని"కి మాత్రమే కట్టుబడి మాట్లాడడం గొప్పే.....

      Delete
  70. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. మా ఇంట్లో కంప్యూటరు కనెక్షను పీకించినా నేను ఆగలేదని తమరే గదా చెప్పింది?మీ ఇంటి కంప్యూటరు కనెక్షను మీ ఆయన గాక నేను వచ్చి పీకించగలనా?ఆడది అనధ్ధం చెప్తే గోద కట్టినట్టు ఉంటుందని అంటారే,అబధ్ధాలు చెప్పడం కూడా రానివాళ్ళు చరిత్రగతుల గురించి ఉపన్యాసాలు ఇస్తే జోకుల్లాగే ఉంటాయి.రామాయణం సొంతంగా చదివితే తెలుస్తాయి ఇవన్నీ.రామాయనం సొంతంగా చదివితే ఆంబోతులతోనే కాదు రావణాసురిదితో మందోదరి యెట్లా కాపరం చేసిందో కూఒడా తెలుస్తుంది!

      Delete
  71. ఆయితే ఏ మాటకా మాట.....

    నీహరిక గారి బ్లాగును నిన్న చూసా.... కాంట్రవర్సీ పోస్టులు తప్పితే మిగతావి చదవడానికి చాలా బాగున్నాయి అనిపించింది. ఇకపోతే రాముడి గురించి రామాయణం గురించి ఆవిడ గారు వెలిబుచ్చిన అభిప్రాయాలకు సంబంధించి, అందులోనే అజ్ణాతలు సమాధానాలు ఇచ్చియున్నారు. ఒక చరిత్ర నుండి డౌట్స్ అనేవి ఖచ్చితంగా రావచ్చు.. రాకుడదు అని ఎక్కడా లేదు... నాకు కూడా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు రామాయణం గురించి చెప్పేటప్పుడు చాలా డౌట్స్ ఉండేవి. ముఖ్యంగా సీతాదేవిని అడవులకు పంపడం అనే దాని మీద నాకు అభ్యంతరం ఉండేది. ఆయితే అది రాజధర్మం కారణంగా అలా చేయవలసివచ్చిందని మా అమ్మమ్మ చెప్పినా చిన్నప్పటి నా మెదడుకి అది అర్ద్రం కాలేదు. ఎందుకంటే ఆ వయసుకి రాజధర్మం అంటే తెలీదు.
    ఉదా. మన చిన్న వయసులో ఉన్నప్పుడు పెద్ద భాద్యత తీసుకొనే నాన్న గారికి ఉండే భాద్యతలు, కష్టాలు, ఇతరత్రా తలనొప్పులు అర్ద్రం చేసుకోలేము. కానీ మనకి కావల్సిన వాటిని నిరంభ్యతరంగా అడిగేస్తాము. ఆ వయసులో మన ఆలోచన అంతవరకే పరిమితం. కొద్దిగా ఊహ తెలిసిన తర్వాత నాన్న బాద్యతల్లో సాయం చేస్తూ ఉంటాము. ఇంటి బాధ్యతలు, తలనొప్పులు, ఇతరత్రావి తదితరాలు మెల్లిమెల్లిగా అర్ద్రం అవుతూ ఉంటాయి.
    రామాయణం కూడా అంతే... మనకి అసంబద్దం అనుకున్నా అన్ని విషయాలకి అర్దం చేసుకోగలిగే వయసు వచ్చినపుడూ అర్ద్రవంతమైన విశ్లేషణల ద్వారా అందులో గల జౌచిత్యం అర్ద్రం అవుతుంది.
    ఆయినా సరే మనకి అర్ద్రం కాలేదు అంటే మన మానసిక వయసు కూడా పెరగలేదు అని అనుకోవాలి.
    కొద్దిగా పెద్దయిన తర్వాత మా అమ్మమ్మ గారు చెప్పిన రామాయణంలోని అనేక అసంబద్దం అనిపించిన విషయాలన్నింటికి సరైన సమాధానాలు లభించాయి.
    అలాగే నిహరిక గారు వెలిబుచ్చిన డౌట్స్ తీసిపారేయ్యదగ్గవి కాదని నా అభిప్రాయం.. ఎందుకంటే సేమ్ డౌట్స్ నా చిన్నతనంలో నేను కూడా ఫేస్ చేసాను కాబట్టి.. మానసిక పరిణితి ఎదుగుతూ ఉన్నప్పుడు పెరిగే జ్ణానంతో అవన్నీ మిగతా వారికి అర్ద్రం ఆయినట్టే అందరూ అర్ద్రం చేసుకోగలగాలి. లేకపోతే మన మానసిక పరిణితి చిన్నపిల్లల దగ్గర అగిపోయినట్లుగా భావించవచ్చు.

    ReplyDelete
    Replies
    1. అన్నా! ఏంది కత కాకాపట్టినవ్ :)

      Delete
  72. నిహారిక గారు పోస్టులో రాయడంలో చూపగలిగిన పనితనం కామెంటు రాయడంలో కనబడడం లేదు.
    చక్కగా పోస్టులు రాయగలిగే సామర్ద్రం కల్గిన నిహరిక గారు, కామెంటుకి వచ్చేసరికి సగం వ్యక్తిగతమైన దాడికి ప్రయారిటీ ఇవ్వడమేంటో నాకు అర్ద్రం కావడం లేదు.
    అసలు రమ్యంగా కుటీరానా బ్లాగులో వ్రాయగలిగిన చేత్తోనే, ఈ రకమైన కామెంటులు పెడుతున్నారంటే నమ్మబుద్ది కావడం లేదు. బహుశా పోస్టులు రాసింది, కామెంటులు పెడుతుందీ ఒకరే కాదెమో.....

    ReplyDelete
    Replies
    1. she is a pervert and it is proved beyond doubt

      Delete
  73. బ్లాగు నిర్వాహకులైన రాజీవ్ రాఘవ్ గారికి,
    ఇక్కడ కొన్ని కామెంట్లు అసభ్యకరమైన భాషలో వ్యక్తిగత దూషణ తప్ప ఇంకేమీ లేని రీతిలో ఉన్నాయి.ప్రత్యేకించి క్రింది టైం స్టాంప్ ఉన్న కామెంట్లు:
    Anonymous15 July 2021 at 05:37
    Anonymous15 July 2021 at 05:41
    Venkat Reddy15 July 2021 at 06:28
    Anonymous15 July 2021 at 07:52
    Anonymous15 July 2021 at 21:02
    Venkat Reddy15 July 2021 at 22:23
    Anonymous16 July 2021 at 01:14
    Venkat Reddy16 July 2021 at 01:21
    Anonymous16 July 2021 at 03:34
    Anonymous16 July 2021 at 09:11
    Raghavendrachari16 July 2021 at 09:21
    Chiru Dreams16 July 2021 at 10:16
    Anonymous16 July 2021 at 20:52
    Chiru Dreams16 July 2021 at 21:16
    Venkat Reddy17 July 2021 at 09:46
    Venkat Reddy17 July 2021 at 09:52
    Venkat Reddy17 July 2021 at 09:55
    Venkat Reddy19 July 2021 at 21:39
    వీటిని తొలగించి మీ బ్లాగు యొక్క ప్రతిష్ఠను కాపాడుకొనగలరు.
    ఇట్లు
    హరి.S.బాబు

    ReplyDelete
    Replies
    1. మనస్పూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను మీకు కల్గిన అసౌకర్యమునకు. నా లాస్ట్ లాగిన్ ఈ బ్లాగులో 2020 సంవత్సరంలో చేసాను. ఆ తర్వాత మరల లాగిన్ ఆయిందే లేదు. అందువలన ఈ కామెంట్స్ ని చూడలేకపోయాను.

      Delete
  74. తొక్కలో బ్లాగు!
    తొక్కలో పోస్టు!
    తొక్కలో కామెంట్లు!

    ReplyDelete